Hyderabad: అత్తాపూర్ అక్బర్ హిల్స్లో భూ కబ్జా.. 9 మంది రౌడీషీటర్లు అరెస్ట్
- అత్తాపూర్ అక్బర్ హిల్స్ లాండ్ కబ్జా
- అత్తాపూర్ లో 9మంది రౌడీ షీటర్ల ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్.ఓ.టి పోలీసులు
- నగర శివారు ప్రాంతాలలో భూ కబ్జాలకు పాల్పడుతూ యాజమానులను బెదిరిస్తున్న ముఠా
- కొద్దిరోజుల క్రితం కిడ్నాపైన ఎమ్మార్పీస్ నాయకుడు కేసులో వీరి పాత్ర
- ఒక తుపాకీ తల్వార్లు.. ఇనుప రాడ్లు స్వాధీనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ అత్తాపూర్లోని అక్బర్ హిల్స్లో ల్యాండ్ కబ్జాకు పాల్పడ్డారు. 9 మంది రౌడీ షీటర్ల ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్.ఓ.టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నగర శివారు ప్రాంతాలలో భూ కబ్జాలకు పాల్పడుతూ యాజమానులను బెదిరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కిడ్నాపైన ఎమ్మార్పీస్ నాయకుడు కేసులో వీరి పాత్ర ఉంది. వారి వద్ద నుంచి ఒక తుపాకీ తల్వార్లు, ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. కబ్జా చేసిన ల్యాండ్లో బోన్లలో కుక్కలు.. లోపలికి ఎవరైనా వస్తే కుక్కలతో అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉంచారు. కోట్ల రూపాయలు విలువ చేసే సుమారు 500 గజాల ల్యాండ్లో రౌడీ ముఠా తిష్ఠ వేసింది. ల్యాండ్ ఎవరిది అనే కోణంలో పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కబ్జా పాల్పడిన ల్యాండ్ యజమానులు ఎవరైనా ఉంటే పోలీసులు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అత్తాపూర్లోని అక్బర్ హిల్స్లో 500 గజాల ల్యాండ్ కబ్జా స్థలాన్ని రాజేందర్ నగర్ డీసీపీ శ్రీనివాస్ పరిశీలించారు.
MP: రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న మహిళలు..వారిపై మొరంవేసి సజీవ సమాధికి యత్నం
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
ఈ సందర్భంగా రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఎన్టీవీతో మాట్లాడారు. అత్తాపూర్లోని అక్బర్ హిల్స్లో 500 గజాల ల్యాండ్ కబ్జా అయిందని.. 9 మంది కబ్జా రౌడీ ముఠాను అరెస్ట్ చేశామన్నారు. నిందితుల వద్ద నుంచి 4 డెడ్లీ వేపన్స్ కత్తులు, ఒక ఎయిర్ పిస్టోల్, గొడ్డలి రాడ్లు, నకిలీ డాక్యుమెంట్స్ సీజ్ చేసామని తెలిపారు. అత్తాపూర్లో 9 మంది రౌడీ షీటర్ల నేర ప్రమేయం పై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. రౌడీ గ్యాంగ్ సంబంధించి సమాచారం స్థానికుల ద్వారా సమాచారం తమకు అందిందని చెప్పారు. వెంటనే రైడ్ చేసి పట్టుకున్నామని పేర్కొన్నారు. ఇటీవలే గండిపేట్ బృందావన్ కాలనీ, శంషాబాద్ మీర్స్ బ్రదర్స్ ఫాంహౌస్, ఇప్పుడు అత్తాపూర్ అక్బర్ అలీ కాలనీ ల్యాండ్.. ముడు చోట్ల లాండ్ కబ్జా చేశారు ఈ ముఠా అని తెలిపారు. కొద్దిరోజుల క్రితం కిడ్నాపైన ఎమ్మార్పీస్ నాయకుడు కేసులో వీరి పాత్ర ఉందని చెప్పారు.
Ajit Pawar: మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది..
కోట్ల రూపాయలు విలువ చేసే సుమారు 500 గజాల ల్యాండ్ ఒక మహిళ యజమానిగా తెలుస్తోందని డీసీపీ తెలిపారు. ఆమె ఎవరో తెలియదు.. ప్రస్తుతం మహిళ పొజిషన్లో లేదన్నారు. మహిళకు చెందిన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి కబ్జా చేశారని చెప్పారు. ల్యాండ్ ఎవరిది అనే కోణంలో పూర్తి వివరాలు సేకరిస్తున్నామని.. కబ్జా పాల్పడిన ల్యాండ్ యజమానులు ఎవరైనా ఉంటే పోలీసులు సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!