KVP Ramachandra Rao: రాహుల్ ని పీఎం చేయడమే వైఎస్ఆర్ ఆశయం.. మనం నిజం చేద్దాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో ‘రైతే రాజైతే…’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు. ఈ పుస్తకాన్ని సంయుక్తంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ రామచంద్రరావు, ఎన్ రఘువీరా రెడ్డిలు సంయుక్తంగా రాశారు. ఈ పుస్తకాన్ని దిగ్విజయ్ సింగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేవిపీ మాట్లాడుతూ.. రఘువీరా రెడ్డి సహకారంతో.. ఆయనకున్న వ్యవసాయ అనుభవంతో ఈ పుస్తకాన్ని తీసుకువచ్చామన్నారు. ఈ కార్యక్రమానికి దిగ్విజయ్ సింగ్ రావడం సంతోషంగా ఉంది. వైఎస్సార్ గురించి నేను తీసుకు వచ్చిన నాలుగు పుస్తకాల్లో మూడింటికి దిగ్విజయ్ ముఖ్య అతిథి.. నాకు రాజశేఖర్ రెడ్డికి సోదర అనుబంధం.. భావి కార్యకర్తలు ఏ విధంగా ఉండాలో అని చెప్పి.. మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని ధీమాగా చెప్పిన రేవంత్ రెడ్డికి కృతఙ్ఞతలు అని కేవిపీ తెలిపారు.
Read Also: Tollywood Heroes: ఆ లుంగీలను మడతపెట్టి.. కడితే..
Also Read
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్పోర్టులో అరెస్ట్.!
- Pranay Reddy Vanga: ఫేక్ కలెక్షన్ల దందాపై ప్రణయ్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు.!
- Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
- 93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
వైఎస్సార్ ప్రజాప్రస్థానం స్పూర్తితో పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కకి కేవీపీ రామచంద్రరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ధన్యవాదాములు.. మేమంతా కష్ట సుఖాలను పంచుకుంటాం.. రాష్ట్రంలో వైఎస్సార్ పథకాలను.. ఆయన ఆలోచనలను పుస్తకంలో రాసాను.. మీకు నచ్చితే తెలంగాణ నాయకత్వం వాటిని పరిశీలించండి అని ఆయన అన్నారు. రేపు అధికారంలోకి వచ్చాక నన్ను ఆంధ్రప్రదేశ్ వాడు అని అనకండి.. నేను తెలంగాణ వాడినే.. ఇక్కడే ఓటు ఉంది.. తెలంగాణ మట్టిలోనే కలిసిపోతాను.. నన్ను మీ వాడిగానే చూసుకోండి.. వైఎస్సార్ ఎలా ముందుకు వెళ్లారో అలా మనం ముందుకు వెళ్తే తప్పకుండా 2023లో అధికారంలోకి వస్తాం.. రాహుల్ ని పీఎం చేయడం వైఎస్ఆర్ ఆశయం.. దాన్ని మనం నిజం చేద్దాం.. లోక్ సభ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో మొత్తం ఎంపీ సీట్లను గెలిపిద్దాం అంటూ కేవీపీ పిలుపునిచ్చారు.
Read Also: CPI Narayana: రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయి..
తాజావార్తలు
-
Om Chapter 1: ధనుష్ ‘ఓం’ మూవీపై అంచనాలు పెంచేస్తున్న బర్మా కార్తికేయన్ గ్లింప్స్!
-
CM Rekha Gupta: ఢిల్లీ భవన ప్రమాదంపై సీఎం రేఖా గుప్తా కీలక చర్యలు.. MCD డిప్యూటీ కమిషనర్ సహా 5 మంది అధికారులు సస్పెండ్
-
Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్పోర్టులో అరెస్ట్.!
-
Pranay Reddy Vanga: ఫేక్ కలెక్షన్ల దందాపై ప్రణయ్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు.!
-
Mount Everest: ఎవరెస్ట్పై మావన విధ్వంసం..ఈ లెక్కలు చూస్తే షాక్!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!