Kuna Ravikumar: నెల్లూరు ఎస్పీవి కట్టుకథలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు కోర్టులో జరిగిన చోరీకేసులో నెల్లూరు జిల్లాఎస్పీ చెప్పింది వింటే కాకమ్మకథలే సిగ్గుపడతాయేమో అన్నారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని మించిపోయేలా జిల్లా ఎస్పీ విజయారావు కట్టు కథలు అల్లారు. కోర్టు ప్రాంగణంలో ఏం ఇనుము ఉందని దొంగలు అక్కడికి వెళ్లారు. కోర్టులోని రికార్డు రూములో ఇనుము దాచి ఉంచితే, దాన్ని దొంగిలించడానికి ఇనుము దొంగలు వెళ్లారా ఎస్పీగారు!
కోర్టులోని రికార్డు రూములోని పత్రాలతో ఇనుము దొంగిలించే వ్యక్తలకు పనేంటి? ఇనుము దొంగిలించేవారు వాహానాలు లేకుండా దొంగతనానికి వెళతారా? రికార్డు రూమ్ తాళాలు పగలగొట్టి, ఆ గదిలోని ఇతర విలువైన వస్తువులు ఏవీ తాకకుండా , కాకాణి కేసుకు సంబంధించిన ఆధారాలే ఎలా దొంగిలించారో ఎస్పీ సమాధానం చెప్పాలన్నారు రవికుమార్.
Also Read
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
కాకాణి ముద్దాయిగా ఉన్న కేసు ఫైల్లోని పత్రాలు మాత్రమే సదరు ఇనుము దొంగలకు ఎందుకు అవసరమయ్యాయో జిల్లా ఎస్పీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కనీ కనిపించకుండా ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ మాత్రమే ఎస్సీ ఎందుకు బయట పెట్టారు? అసలు దొంగలను కాపాడుందుకే జిల్లాఎస్పీ బస్టాండ్ లో పడుకున్న అనామకుల్ని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టులోని రికార్డు రూములో వేలాది సాక్ష్యాలుంటే కాకాణి కేసు ఫైల్ మాత్రమే ఎందుకు మాయమవుతుంది ఎస్పీగారు?
మంగళగిరిలోని మంత్రి కాకాణి విల్లాలో ఏసీ మెకానిక్ షేక్ మహ్మద్ అనుమానాస్పదంగా ఎందుకు మృతి చెందాడు? ఏసీ మెకానిక్ చనిపోయింది 16వ తేదీ అయితే, 17వతేదీవరకు ఎందుకు చెప్పలేదు? కోర్టు రూములో జరిగిన సాక్ష్యాల దొంగతనానికి, మంగళగిరిలో కాకాణి విల్లాలో మెకానిక్ మృతికి సంబంధం ఉంది. రెండు సంఘటనల మధ్యన ఉన్న సంబంధం ఏమిటో పోలీసులు తేల్చాలి. భూకబ్జాలు, హత్యలు, అరాచకాల్లో మునిగి తేలేవారిని కేబినెట్లోకి తీసుకుంటే ఎంతటి ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయో చెప్పడానికి కోర్టులో చోరీ ఘటనే పెద్ద నిదర్శనం. జగన్ కాకాణికి మంత్రి పదవి ఇచ్చి, మరిన్ని దారుణాలు చేయమని ప్రోత్సహించినట్టుందన్నారు కూన రవికుమార్.
Read Also: Chandrababu : జగన్ రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్
తాజావార్తలు
-
Protein Foods: ఏ ప్రోటీన్ పౌడర్ అవసరం లేదు.. కేవలం రూ.30లోనే ఉత్తమ పోషకాహారం పొందవచ్చు..!
-
Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
-
Zodiac Signs : రేపు ఈ 5 రాశుల వారికి ధనయోగం.. సౌభాగ్య, ఆయుష్మాన్ యోగాల అద్భుత కలయిక
-
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్పాట్..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!