Haryana Assembly Elections: హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి ఎవరు?
- హరియాణాలో కాంగ్రెస్ గెలిస్తే
- ముఖ్యమంత్రిగా ఎవరు వ్యవహరిస్తారు?
- ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన మాజీ ముఖ్యమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలో పూర్తి మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా శనివారం ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు కూడా హస్తంకే జైకొట్టాయి. పార్టీ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయం తీసుకున్న తర్వాతే ముఖ్యమంత్రి అవకాశంపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని భూపిందర్ సింగ్ పునరుద్ఘాటించారు. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ ముగిసిన తర్వాత హుడా ఈ వ్యాఖ్య చేశారు. రోహ్తక్లోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి ఎంపికపై మీరేమంటారు?
అనేక ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ విజయంపై హుడా మాట్లాడుతూ.. “మా అంచనా ప్రకారం, మేము పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని నేను ఇప్పటికే చెప్పాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారన్న ప్రశ్నకు హుడా, పార్టీలో ఒక సెట్ ప్రక్రియ ఉంది. దీని ప్రకారం పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుని, ఆ తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది.” అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
- PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
- Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
కుమారి సెల్జా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారా?
కుమారి సెల్జా, రణదీప్ సింగ్ సూర్జేవాలా కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారా అని అడగ్గా.. హుడా స్పందిస్తూ.. “ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంతో తప్పు లేదు. ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని చెప్పే ప్రక్రియ ఉంది. ఆ తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది.” అని తెలిపారు. ఆయన బీజేపీపై విరుచుకుపడ్డారు. ఎగ్జిట్ పోల్ అంచనాలను ఉటంకిస్తూ.. రాష్ట్రంలో మీరు ఏం చేశారని ప్రశ్నించినప్పుడు ముఖ్యమంత్రిని మార్చారు. అయితే ప్రజలు ఏకంగా ప్రభుత్వాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారని వ్యంగ్యంగా సమాధానమిచ్చారు.. హర్యానాలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ‘పనికిరానిది’ అని పేర్కొన్న కాంగ్రెస్ నాయకుడు, ఈ ప్రభుత్వంలో అవినీతి, నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకుందని, రైతులు, ఉద్యోగులు, పేదలు, కార్మికులు, మహిళలు, యువతతో సహా ప్రతి వర్గం విసిగిపోయారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
-
Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!
-
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
-
PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
ట్రెండింగ్
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!