Haryana Assembly Elections: హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి ఎవరు?
- హరియాణాలో కాంగ్రెస్ గెలిస్తే
- ముఖ్యమంత్రిగా ఎవరు వ్యవహరిస్తారు?
- ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన మాజీ ముఖ్యమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలో పూర్తి మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా శనివారం ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు కూడా హస్తంకే జైకొట్టాయి. పార్టీ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయం తీసుకున్న తర్వాతే ముఖ్యమంత్రి అవకాశంపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని భూపిందర్ సింగ్ పునరుద్ఘాటించారు. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ ముగిసిన తర్వాత హుడా ఈ వ్యాఖ్య చేశారు. రోహ్తక్లోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి ఎంపికపై మీరేమంటారు?
అనేక ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ విజయంపై హుడా మాట్లాడుతూ.. “మా అంచనా ప్రకారం, మేము పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని నేను ఇప్పటికే చెప్పాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారన్న ప్రశ్నకు హుడా, పార్టీలో ఒక సెట్ ప్రక్రియ ఉంది. దీని ప్రకారం పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుని, ఆ తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది.” అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Ridge Gourd Peel Besan Curry Recipe: బీరకాయ తొక్కలను పారేయకండి.. ఈ సూపర్ కర్రీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ వదలరు...
- Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
- Petrol Diesel Prices: పాకిస్థాన్లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్లో పోలిస్తే ఎంతంటే..?
- Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
కుమారి సెల్జా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారా?
కుమారి సెల్జా, రణదీప్ సింగ్ సూర్జేవాలా కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారా అని అడగ్గా.. హుడా స్పందిస్తూ.. “ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంతో తప్పు లేదు. ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని చెప్పే ప్రక్రియ ఉంది. ఆ తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది.” అని తెలిపారు. ఆయన బీజేపీపై విరుచుకుపడ్డారు. ఎగ్జిట్ పోల్ అంచనాలను ఉటంకిస్తూ.. రాష్ట్రంలో మీరు ఏం చేశారని ప్రశ్నించినప్పుడు ముఖ్యమంత్రిని మార్చారు. అయితే ప్రజలు ఏకంగా ప్రభుత్వాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారని వ్యంగ్యంగా సమాధానమిచ్చారు.. హర్యానాలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ‘పనికిరానిది’ అని పేర్కొన్న కాంగ్రెస్ నాయకుడు, ఈ ప్రభుత్వంలో అవినీతి, నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకుందని, రైతులు, ఉద్యోగులు, పేదలు, కార్మికులు, మహిళలు, యువతతో సహా ప్రతి వర్గం విసిగిపోయారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ridge Gourd Peel Besan Curry Recipe: బీరకాయ తొక్కలను పారేయకండి.. ఈ సూపర్ కర్రీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ వదలరు…
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Petrol Diesel Prices: పాకిస్థాన్లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్లో పోలిస్తే ఎంతంటే..?
-
Peddi Box Office Collections: పెద్ది కలెక్షన్ల ఊచకోత… 400 కోట్ల దిశగా పరుగులు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!