Madhavaram Krishna Rao: ప్రజల సొత్తు ఎవరయ్య జాగిరి కాదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్
- ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి తెలిపిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
- హౌసింగ్ బోర్డు స్థలాలు అక్రమంగా వేలం వేయడాన్ని తీవ్రంగా ఖండించిన వైనం.
- మిగిలిన స్థలాలను కూడా ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించాలని డిమాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhavaram Krishna Rao: కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి వహించారు. వసంత్ నగర్, కూకట్పల్లిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన మాధవరం కృష్ణారావు మాట్లాడారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హౌసింగ్ బోర్డు స్థలాలు అక్రమంగా వేలం వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ‘హౌసింగ్ బోర్డు ప్రజల సొత్తు, అది ఎవరికి కూడా జాగిరి కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా.. హౌసింగ్ బోర్డు స్థలాలను వేలం వేస్తుందని, ఇప్పుడు కూడా అదే జరగాలా? అని అన్నారు.
Also Read: Sankranthiki Vasthunam: వెంకీ మామ ఆన్ ఫైర్.. 4 రోజుల్లో అన్ని కోట్లా?
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. 6 గజాల నుండి 30 గజాల స్థలాలను వేలం వేయడం దుర్మార్గంగా అభివర్ణించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, హౌసింగ్ బోర్డు స్థలాలను కాపాడి ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించామని గుర్తుచేశారు. ఈ స్థలాలను, ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా.. ఇప్పుడు మిగిలిన స్థలాలను కూడా ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించాలని, ఎవరైనా ఈ స్థలాలను కొనుగోలు చేస్తే.. వారిని ఈ స్థలంలో ఎటువంటి నిర్మాణం చేయకుండా అడ్డుకుంటాం అని అన్నారు. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇంకా హౌసింగ్ బోర్డు స్థలాల వేలం ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఆయన కోరారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా మాధవరం కృష్ణారావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read: Chennai : దారుణం.. కూతురితో వ్యభిచారం చేయిస్తూ వీడియోలను తీసిన తల్లిదండ్రులు
తాజావార్తలు
-
TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
-
Peddi: ‘పెద్ది’ ట్రైలర్లో.. సమంతను గుర్తు చేస్తున్న జాన్వీ
-
Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
-
Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!