Konda Vishweshwar Reddy : చేవెళ్ల ప్రజలు అవగాహనతో ఓట్లు వేసి గెలిపించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేవెళ్ల ప్రజలు అవగాహనతో ఓట్లు వేసి మోది నీ గెలిపించారని ఎంపీ చేవెళ్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మోడీ వేవ్ తోనే చేవెళ్లలో భారీ మెజారిటీ సాధించామన్నారు. షేర్ లింగంపల్లిలో అనుకొని రీతిలో మాకు ఓట్ల మెజారిటీ పెరిగిందని, ఈ సారి పోలీసులు కూడా భాగా పని చేశారు కాబట్టే ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. మెదక్ లో విజయం రఘునందన్ రావు ను అభినందిస్తున్నానని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుపు సాధిస్తుందన్నారు కొండా. అందుకు అవసరమైన నాయకత్వాన్ని సిద్ధం చేశామని, తెలంగాణ ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడు కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. ‘ఇప్పుడు రాష్ట్రానికి కేంద్రం సపోర్ట్ అవసరం.. రాష్ట్రానికి అవసరమైన నిధులను తీచేందుకు నా వంతు కృషి చేస్తాను.. మైనారిటీల విషయంలో బిజెపి పై తప్పుడు ప్రచారాలు చేశారు.. మేము జై భారత్ అంటాము..జై శ్రీరామ్ అంటాం.. కాంగ్రెస్ మతం పేరుతో బిజెపి నీ తప్పుగా చూపే ప్రయత్నం చేశారు..
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదం బీజేపీది.. ఎప్పటి లాగే మోది ఆధ్వర్యంలో అభివృద్ధి కొనసాగుతుంది.. గతంలో ఎంపీ గా హైవేలకు , ప్రాజెక్ట్ లకు నిధులు తెచ్చాను.. అప్పుడు చేయలేకపోయినా పనులు కూడా ఇప్పుడు నిధులు తెచ్చి చేయిస్తా.. చేవెళ్ల ఎవరు కూడా రెండో సారి ఎంపీలు గా గెలువలేదు అంటారు.. కానీ నేను చేవెళ్ల నుండి రెండో సారి గెలిచాను.. నేను చేసిన క్రికెట్ టోర్నమెంట్ల తో నాకు క్యాంపెయిన్ చేయడం సులువు అయ్యింది.. బీఆర్ఎస్ ఓట్లు డైవర్ట్ అయ్యాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. బీఅర్ఎస్ ఓట్లే కాదు కాంగ్రెస్ ఓట్లు కూడా మాకు పడ్డాయి.. కాబట్టే అంత మెజారీటీ సాధించాం.. మా మీద నమ్మకంతో నే ఆ ఓట్లు పడ్డాయి కానీ ఎవరో చెప్పారని కాదు..’ అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?