Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Komatireddy Venkat Reddy Key Comments

Komatireddy Venkat Reddy : ప్రాజెక్టుల పేరిట కోట్ల రూపాయల స్కాంకు తెరలేపారు

Published Date :July 15, 2024 , 5:52 pm
By Gogikar Sai Krishna
  • ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
  • 0 బిల్లులతో ప్రతి పేదవాడికి కరెంట్ బిల్లుల లేకుండా చేస్తున్నాం
  • పవర్ ప్లాంట్ లపై జరిగిన అవినీతికి శిక్ష అనుభ వించాల్సిందే
  • రాబోయే రోజుల్లో చట్టం తన పని తాను చేసుకుపోతోంది
Komatireddy Venkat Reddy : ప్రాజెక్టుల పేరిట కోట్ల రూపాయల స్కాంకు తెరలేపారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

మేము అధికారంలోకీ రాగానే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహబుబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల ప్రేమ్ రంగారెడ్డి గార్డెన్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 0 బిల్లులతో ప్రతి పేదవాడి కరెంట్ బిల్లుల లేకుండా చేస్తున్నామన్నారు. భధ్రాచలం రాములవారి సన్నిధి నుండే ప్రతి పేదవాడికి 5లక్షలతో డబుల్ బెడ్ ఇల్లు కేటాయించే కార్యక్రమాన్ని చేపడుతామని ఆయన పేర్కొన్నారు. మేము నిరుద్యోగులకు మంచి చేయాలని చూస్తే ఈరోజు బీఆర్ఎస్ దానిని రాజకీయం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్ సెంట్రల్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి మంచి విజన్ తో ముందుకు వెళుతున్నారని, పదేళ్ల కాలంలో కేసీఆర్ నిరుద్యోగులన గురించి ఎప్పడూ మాట్లాడలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. డీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు మంచి చేయాలని చూస్తుంటే దానిని కేసీఆర్‌ తప్పు దారి పట్టిస్తున్నాడన్నారు.

అంతేకాకుండా..’పాలమూరు, కొడంగల్ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరలోనే వాటిని పూర్తి చేస్తాం… కరీంనగర్ లో ఓడిపోతానని తెలిసి మహబుబ్ నగర్ నీటిని కరీంనగర్ కు తరలించావు…. నీకు రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరుకు తీరని అన్యాయం చేసావు… బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలో నెట్టివేసింది…. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు వేస్తున్నాం…. మహబుబ్ నగర్ జిల్లా ప్రజలను మోసం చేసి పక్క రాష్ట్రాలకు పంపి వారిని లేబర్ గా మార్చావు… నీవు మహబుబ్ నగర్ జిల్లాలో కట్టిన ఒక్క ప్రాజెక్టు పాలమూరుకు ఉపయోగపడలేదు.. ప్రాజెక్టుల పేరిట కోట్ల రూపాయల స్కాం కు తెరలేపావు…. హరీష్ రావు, కేటీఆర్ లు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడటం హాస్యాస్పదం…. రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ కు మంచి రోజులు తెస్తాం… జిల్లాలో RRR రోడ్డు చేపట్టి గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా రహదారులను మరింత అభివృద్ది చేస్తాం… జడ్చర్ల బూత్ పూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రత్యేక దృష్టి సారించాం… మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే మాపై ఇష్టమొచ్చిన ఆరోపణలు చేసారు… ఎవరెన్ని చేసినా మేము ఇచ్చిన హామీలను నెరవేర్చే ముందుకు వెళ్తున్నాం..

తెలంగాణ ను ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ…. ఇచ్చిన పార్టీకే పాలించే హక్కు వుంటుంది… విద్యార్థులు ఆవేదన చూడలేక సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది… తెలంగాణ రాష్ట్ర అప్పల ఊబిలో చిక్కుకుపోయింది… జగన్ మోహన్ రెడ్డికి బిర్యాని పెట్టి మన నీటిని పక్క రాష్ట్రాల కు తరలించావు.. త్వరలోనే అన్ని జిల్లాల అభివృద్ది పై దృష్టి సారిస్తాం.. నిరుద్యోగులకు భవిష్యత్తులో సమస్యలు రావద్దని డీఎస్సీని పోస్ట్ ఫోన్ చేస్తే దానిపై రాజకీయం చేస్తున్నారు.. రేవంత్ రెడ్డి సీఎం కాకముందు ఎంత పోరాడినా బీఆర్ఎస్ కొడంగల్ కు నిధులు ఇవ్వలేదు… కాని ఈరోజు కొడంగల్ కు వరాల జల్లు కురుస్తోంది…. సీఎం కేసీఆర్ ను అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నాం… పవర్ ప్లాంట్ లపై జరిగిన అవినీతి పై నేను మంత్రి జగదీశ్వర్ రెడ్డితో ఫైట్ చేసి నిజాలను నిగ్గు తేల్చాలని అడిగాను…. చేసిన తప్పుకు అందరూ శిక్ష అనుభ వించాల్సిందే…. రాబోయే రోజుల్లో చట్టం తన పని తాను చేసుకుపోతోంది…’ అని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • congress
  • Komatireddy Venkat Reddy
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

  • VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions