Kolkata Case: కోల్కతాలో డాక్టర్ల నిరసనకు ముగింపు ఎప్పుడంటే ?
Kolkata Case: కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ అండ్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. నిన్న అంటే సెప్టెంబర్ 18వ తేదీన రాష్ట్ర సచివాలయం నబన్నలో జూనియర్ డాక్టర్లు, చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ మధ్య సమావేశం జరిగింది. సమావేశానంతరం.. ప్రధాన కార్యదర్శి అన్ని అంశాలకు అంగీకరించారని కాని వారి అనేక డిమాండ్ల గురించి ప్రస్తావించలేదని వైద్యులు ఆరోపించారు. దీనిపై చీఫ్ సెక్రటరీని అడగ్గా.. మెయిల్ చేయమని సూచించినట్లు తెలిపారు.
Read Also:Gold Rate Today: వరుసగా మూడోరోజు తగ్గిన గోల్డ్ రేట్స్.. తులం ఎంతుందంటే?
Also Read
- CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
- M. K. Stalin: "కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది".. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
తమ డిమాండ్లను నెరవేర్చే వరకు తమ నిరసనను కొనసాగిస్తామని వైద్యులు తెలిపారు. సమావేశం నుండి బయటకు వచ్చిన ఒక డాక్టర్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మేము సెక్రటరీ సర్తో మాట్లాడటానికి వచ్చాము. సమావేశంలో ఆయన మా డిమాండ్లన్నింటికీ అంగీకరించారు, కానీ సమావేశంలో చాలా విషయాలు చేర్చబడలేదు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగని వ్యవస్థను రూపొందించాలని, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, రోగుల కోసం మేము ప్రతి ఒక్కరికీ సంబంధించినవి మా డిమాండ్లలో వ్రాసాము. కానీ వారు మా డిమాండ్లను పట్టించుకోలేదు. మా ప్రధాన డిమాండ్, బెదిరింపు సంస్కృతిపై.. వారు ఏమీ ప్రస్తావించడానికి నిరాకరించారు.మేము మెయిల్ చేయవలసి ఉంటుందని చెప్పారు. అందుకే అయన పెట్టిన షరతు కాగితంపై సంతకం చేయలేదు. మా డిమాండ్లతోనే బయటకు వచ్చేశాం. మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పారు. మార్గదర్శకాలు వెలువడే వరకు నిరసన కొనసాగిస్తాం. వ్రాతపూర్వక హామీ రాకపోవడంతో మేము నిరాశ చెందాము’’ అని తెలిపారు.
Read Also:Vipin Reshammiya: హిమేష్ రేష్మియా తండ్రి విపిన్ రేష్మియా మృతి..
అనేక డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదం
గతంలో కోల్కతా అత్యాచారం కేసులో వైద్యుల డిమాండ్పై మమతా బెనర్జీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. కోల్కతా పోలీస్ కమిషనర్తో సహా టాప్ మెడికల్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. వైద్యులతో సమావేశమైన అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. జూనియర్ డాక్టర్ల డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని సీపీని మార్చాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. హెల్త్ డిపార్ట్మెంట్లోని ముగ్గురు అధికారులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అందులో ఇద్దరు అధికారులను తొలగించడానికి మేము అంగీకరించాము. వారి డిమాండ్లలో 99 శాతం మేం ఆమోదించామన్నారు.
తాజావార్తలు
-
Kadiyam Srihari: కేసీఆర్పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసి ఆగమాగం చేశారంటూ..
-
IPL CheerLeaders Salary: గ్లామర్తో అలరించే చీర్లీడర్ల సాలరీ ఎంతో తెలుసా?.. ఎస్ఆర్హెచ్ మరీ ఇంత తక్కువ ఇస్తోందా!
-
Ticket Inspector: టికెట్ ఇన్ స్పెక్టర్ పై కండక్టర్ చెప్పుతో దాడి చేసిన ఘటనలో ట్విస్ట్..
-
CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Shubman Gill: స్టేడియంలో కోహ్లీ-గిల్ మధ్య ఉద్రిక్తత.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇన్స్టా పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!