Kolagatla Veerabhadra Swamy : రాష్ట్రంలో ఉనికి కోల్పోయి తెలంగాణలో టీడీపీ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నాడు
కుప్పం మునిసిపాలిటీ లో ఓడిపోయిన చంద్రబాబు మా కోసం మాట్లాడటం హాస్యాస్పదమన్నారు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. ఆదివారం ఆయన విజయనగరంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉనికి కోల్పోయి తెలంగాణలో టీడీపీ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలు మీ కంటికి కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. రాత్రి చంద్రబాబు బస చేసిన బంగ్లాలోనే ఎన్టీఆర్పై కుట్రకు అంకురార్పణ జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని పర్యటనలు చేసినా వైసిపి మళ్ళీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. మేము ఎక్కడైనా భూములు కబ్జా చేస్తే చూపించాలని, లేనిపోని ఆరోపణలు చేసి చంద్రబాబు పబ్బం గడుపుతున్నారన్నారు. మూడు రోజులుగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత పర్యాటించారు.. పదేపదే సైకిల్ పోవాలి పోవాలని అంటున్నావు… ఇప్పటికీ పంపించారు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల వస్తే మేము గెలుస్తామో లేదో గానీ.. కుప్పంలో నువ్వు గెలిస్తావో లేదో చూసుకో అని ఆయన అన్నారు.
Also Read : GVL Narasimha Rao : కుటుంబ పాలన దేశానికి పట్టిన చీడ
ప్రభుత్వ పథకాలుపై ఏనాడైనా మీరు ఇంటింటికీ వెళ్లి అందుతున్నాయా అని అడిగారా… మేము ఉప్పుడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వెళ్తున్నామని, హైదరాబాదులో ఉంటూ ఏదో పబ్బం గడుపుకోడానికి వచ్చావా అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పదవికి స్కెచ్ వేసిన బంగ్లాలో ఉండి నేడు మళ్లీ ఏం చెయ్యడానికి బంగ్లాలో మకాం వేశారా అని ప్రజల ఆందోళన చెందుతున్నారన్నారు. సమావేశాలను ప్రజలని తరలించి విజయవంతమని చెప్పుకుంటున్నారు… మూడు నాలుగు నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.. రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదని విమర్శిస్తున్నారు… కేవలం బ్లాక్ మార్కెట్ లో దొరకదు… ప్రభుత్వమే నేరుగా మీకు అందిస్తుంది… జన్మభూమి కమిటీల ద్వారా అవినీతికి పాల్లడబట్టే నిన్ను ఇంటికి పంపారు.. దిశా చట్టం ద్వారా మహిళలపై అఘాయిత్యా జరగకుండా అడ్డుకట్ట వేస్తున్నాం.. విశాఖలో పరిపాలన రాజధాని వద్దని చెబుతున్నావు.. అదే జరిగితే రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందని అక్కసు నీది… విజయనగరంలో మళ్లీ ఇప్పుడు అశోక్ ని తెరపైకి తీసుకొస్తున్నావు… నీకు ఓటమి భయం మొదలైంది అని అర్ధమైపోతుందని ఆయన అన్నారు.
Also Read
- Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
- Ramchander Rao: "కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు".. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
- Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..
తాజావార్తలు
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
-
Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!