Kolagatla Veerabhadra Swamy : రాష్ట్రంలో ఉనికి కోల్పోయి తెలంగాణలో టీడీపీ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుప్పం మునిసిపాలిటీ లో ఓడిపోయిన చంద్రబాబు మా కోసం మాట్లాడటం హాస్యాస్పదమన్నారు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. ఆదివారం ఆయన విజయనగరంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉనికి కోల్పోయి తెలంగాణలో టీడీపీ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలు మీ కంటికి కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. రాత్రి చంద్రబాబు బస చేసిన బంగ్లాలోనే ఎన్టీఆర్పై కుట్రకు అంకురార్పణ జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని పర్యటనలు చేసినా వైసిపి మళ్ళీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. మేము ఎక్కడైనా భూములు కబ్జా చేస్తే చూపించాలని, లేనిపోని ఆరోపణలు చేసి చంద్రబాబు పబ్బం గడుపుతున్నారన్నారు. మూడు రోజులుగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత పర్యాటించారు.. పదేపదే సైకిల్ పోవాలి పోవాలని అంటున్నావు… ఇప్పటికీ పంపించారు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల వస్తే మేము గెలుస్తామో లేదో గానీ.. కుప్పంలో నువ్వు గెలిస్తావో లేదో చూసుకో అని ఆయన అన్నారు.
Also Read : GVL Narasimha Rao : కుటుంబ పాలన దేశానికి పట్టిన చీడ
ప్రభుత్వ పథకాలుపై ఏనాడైనా మీరు ఇంటింటికీ వెళ్లి అందుతున్నాయా అని అడిగారా… మేము ఉప్పుడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వెళ్తున్నామని, హైదరాబాదులో ఉంటూ ఏదో పబ్బం గడుపుకోడానికి వచ్చావా అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ పదవికి స్కెచ్ వేసిన బంగ్లాలో ఉండి నేడు మళ్లీ ఏం చెయ్యడానికి బంగ్లాలో మకాం వేశారా అని ప్రజల ఆందోళన చెందుతున్నారన్నారు. సమావేశాలను ప్రజలని తరలించి విజయవంతమని చెప్పుకుంటున్నారు… మూడు నాలుగు నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.. రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదని విమర్శిస్తున్నారు… కేవలం బ్లాక్ మార్కెట్ లో దొరకదు… ప్రభుత్వమే నేరుగా మీకు అందిస్తుంది… జన్మభూమి కమిటీల ద్వారా అవినీతికి పాల్లడబట్టే నిన్ను ఇంటికి పంపారు.. దిశా చట్టం ద్వారా మహిళలపై అఘాయిత్యా జరగకుండా అడ్డుకట్ట వేస్తున్నాం.. విశాఖలో పరిపాలన రాజధాని వద్దని చెబుతున్నావు.. అదే జరిగితే రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందని అక్కసు నీది… విజయనగరంలో మళ్లీ ఇప్పుడు అశోక్ ని తెరపైకి తీసుకొస్తున్నావు… నీకు ఓటమి భయం మొదలైంది అని అర్ధమైపోతుందని ఆయన అన్నారు.
Also Read
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
తాజావార్తలు
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
ట్రెండింగ్
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!