KK Survey: కిక్కెకించిన ‘కేకే’ సర్వే.. కూటమి సునామీని బాగానే అంచనా వేసాడుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎన్డీఏ కూటమికి 150 పైగా సీట్లు వస్తాయని కేకే సర్వే అంచనా వేసిన సంగతి తెలిసింది. అయితే ఈ విషయంపై చాలామంది జోకులు కూడా వేశారు. అసలు ఎవరు ఈ కేకే.. అతనికి తెలిసిన విషయాలు ఏంటి.. ఏ నమ్మకంతో ఇంతటి సర్వేలను ఇస్తున్నాడు.. అంటూ అనేక విమర్శలు అతనిపై వచ్చాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం ఆయన వేసిన అంచనాలే కచ్చితంగా నిజమైనవని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న లెక్కలు చూస్తే వైఎస్ఆర్సిపి కేవలం 12 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉండగా.. కూటమి 160 స్థానాలకు పైగా ఆధిక్యంను కొనసాగిస్తుంది.
Shalini Ajith: అభిమానులకు అజిత్ భార్య వార్నింగ్… షాకింగ్ పోస్ట్ పెట్టిన నటి షాలిని!
Also Read
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
- Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
- National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
- LA 2028 Olympics: ఒలింపిక్స్లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
ఈ దెబ్బతో ప్రస్తుతం సోషల్ మీడియాలో కేకే సర్వే తెగ పాపులర్ అయిపోయింది. ఎవరు.. కేకే బ్రో నువ్వు.. అసలు నువ్వు ఇంత టాలెంటెడ్ అనుకోలేదు అంటూ ఆయనపై నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కొందరు వైస్సార్సీపీ వస్తుందని అంటుంటే.. కానీ నువ్వు మాత్రం టీడీపీ కూటమి కచ్చితంగా వస్తుందని., అది కూడా ఊహించని రేంజ్ లో కూటమి విజయం సాధిస్తుందని చెప్పడంతో ఇప్పుడు అది నిజం కావడంతో అతనిని పెద్ద ఎత్తున పొగడ్తలతో ఉంచేత్తుతున్నారు.
2024 Election Results: జోరు తగ్గిన బీజీపీ.. కానీ అధికారం దిశగా..
ఈయన సర్వేలో భాగంగా టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా నేరుగా బరిలోకి దిగిన 144 స్థానాలలో 133 స్థానాలను కైవసం చేసుకుంటారని తెలిపారు. అలాగే జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో విజయం సాధిస్తుందని కంఠపరంగా నొక్కి చెప్పాడు. అలాగే కూటమిలో మరో పార్టీ బిజెపి కూడా 10 స్థానాలకు ఏకంగా 7 స్థానాలు గెలుచుకుంటుందని ఆయన తెలిపారు. వైఎస్ఆర్సిపి 155 స్థానాల్లో కేవలం 14 సీట్లు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పగా.. ప్రస్తుతం పరిస్థితి చూస్తే వైస్సార్సీపీ కేవలం 12 స్థానాల్లోనే సరిపెట్టుకునేలా కనబడుతుంది. దీంతో చివరికి ప్రతిపక్ష హోదా కూడా నిలబెట్టుకోలేకపోయింది వైస్సార్సీపీ. రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన పార్టీ 21 స్థానాలలో విజయం సాధించబోతున్నట్లు కనబడుతోంది.
తాజావార్తలు
-
Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
-
Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
-
Ginger Benefits: నెలరోజులు రోజూ అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
-
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ బౌలర్లకు ఏమీ తెలియదు.. తొలి టీ20లోనే వైభవ్ను ఆడించాలి!
-
RRB Technician Recruitment 2026: రైల్వేలో 6,557 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!