KK Survey: కిక్కెకించిన ‘కేకే’ సర్వే.. కూటమి సునామీని బాగానే అంచనా వేసాడుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎన్డీఏ కూటమికి 150 పైగా సీట్లు వస్తాయని కేకే సర్వే అంచనా వేసిన సంగతి తెలిసింది. అయితే ఈ విషయంపై చాలామంది జోకులు కూడా వేశారు. అసలు ఎవరు ఈ కేకే.. అతనికి తెలిసిన విషయాలు ఏంటి.. ఏ నమ్మకంతో ఇంతటి సర్వేలను ఇస్తున్నాడు.. అంటూ అనేక విమర్శలు అతనిపై వచ్చాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం ఆయన వేసిన అంచనాలే కచ్చితంగా నిజమైనవని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న లెక్కలు చూస్తే వైఎస్ఆర్సిపి కేవలం 12 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉండగా.. కూటమి 160 స్థానాలకు పైగా ఆధిక్యంను కొనసాగిస్తుంది.
Shalini Ajith: అభిమానులకు అజిత్ భార్య వార్నింగ్… షాకింగ్ పోస్ట్ పెట్టిన నటి షాలిని!
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ఈ దెబ్బతో ప్రస్తుతం సోషల్ మీడియాలో కేకే సర్వే తెగ పాపులర్ అయిపోయింది. ఎవరు.. కేకే బ్రో నువ్వు.. అసలు నువ్వు ఇంత టాలెంటెడ్ అనుకోలేదు అంటూ ఆయనపై నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కొందరు వైస్సార్సీపీ వస్తుందని అంటుంటే.. కానీ నువ్వు మాత్రం టీడీపీ కూటమి కచ్చితంగా వస్తుందని., అది కూడా ఊహించని రేంజ్ లో కూటమి విజయం సాధిస్తుందని చెప్పడంతో ఇప్పుడు అది నిజం కావడంతో అతనిని పెద్ద ఎత్తున పొగడ్తలతో ఉంచేత్తుతున్నారు.
2024 Election Results: జోరు తగ్గిన బీజీపీ.. కానీ అధికారం దిశగా..
ఈయన సర్వేలో భాగంగా టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా నేరుగా బరిలోకి దిగిన 144 స్థానాలలో 133 స్థానాలను కైవసం చేసుకుంటారని తెలిపారు. అలాగే జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో విజయం సాధిస్తుందని కంఠపరంగా నొక్కి చెప్పాడు. అలాగే కూటమిలో మరో పార్టీ బిజెపి కూడా 10 స్థానాలకు ఏకంగా 7 స్థానాలు గెలుచుకుంటుందని ఆయన తెలిపారు. వైఎస్ఆర్సిపి 155 స్థానాల్లో కేవలం 14 సీట్లు మాత్రమే పరిమితం అవుతుందని చెప్పగా.. ప్రస్తుతం పరిస్థితి చూస్తే వైస్సార్సీపీ కేవలం 12 స్థానాల్లోనే సరిపెట్టుకునేలా కనబడుతుంది. దీంతో చివరికి ప్రతిపక్ష హోదా కూడా నిలబెట్టుకోలేకపోయింది వైస్సార్సీపీ. రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా జనసేన పార్టీ 21 స్థానాలలో విజయం సాధించబోతున్నట్లు కనబడుతోంది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!