Kishan Reddy : కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వం తరపున అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై లేఖలు రాస్తున్నా అని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియాలని, ముఖ్యమత్రి కేసీఅర్ కు రాష్ట్రం అభివృద్ధి జరగాలని లేదని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించటం మాత్రమే సీఎం కేసీఆర్కు తెలుసని ఆయన మండిపడ్డారు. కేంద్రం అందించే సహకారాన్ని అందిపుచ్చుకునే ఆలోచన లేదని, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆలోచన.. తప్ప అభివృద్ధి గురించి ఆలోచన లేదని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వస్తే, ముఖ్యమంత్రికి తీరిక లేదని.. కానీ.. మహారాష్ట్రలో మాత్రం గాల్లో దీపం పెట్టేలా, బీఆర్ఎస్ మీటింగ్ పెడ్తారట అంటూ ఆయన ధ్వజమెత్తారు. భద్రాచలంలో రాముని కళ్యాణం కోసం హాజరై పట్టు వస్త్రాలు సమర్పించే సమయం లేదని, రంజాన్ సందర్భంగా వేషం మార్చుకుని దట్టి సమర్పిస్తారంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
Also Read : Osmania University : మే 1 నుంచి ఓయూలో పాఠశాల విద్యార్థులకు కమ్యూనికేషన్ కోర్సు
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ "New Chapter" పోస్ట్ వైరల్.. ఈ సంకేతం అదేనా..?
- TS Police Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్!
- Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
- EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
ఇదిలా ఉంటే.. నిన్న ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అంటే కేసీఆర్కు గౌరవం లేదన్నారు. ఎన్నికల్లో లబ్దిపొందేందుకే 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బిఆర్ విగ్రహం పనులు పూర్తి చేశారని విమర్శించారు. భారత రాజ్యాంగంలో మార్పులు తేవాలని కోరిన రోజే కేసీఆర్ అసలు రంగు బయటపడిందని అన్నారు. కేసీఆర్కు ఇఫ్తార్ విందులకు సమయం ఉందని.. కానీ భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించలేకపోతున్నారని విమర్శించారు.
Also Read : Sachin Pilot : రాజస్థాన్ కాంగ్రెస్ లో చల్లారని వేడి.. కీలక సమావేశానికి పైలట్ డుమ్మా
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ “New Chapter” పోస్ట్ వైరల్.. ఈ సంకేతం అదేనా..?
-
TS Police Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్!
-
BLA: గ్వాదర్ కోస్ట్ గార్డ్ క్యాంప్పై దాడి.. 30 మంది పాకిస్తానీ భద్రతా సిబ్బందిని హతమార్చినట్లు బీఎల్ఏ ప్రకటన
-
Keeway Hypvolt-R: భారత్లోకి కీవే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రీమియం ఫీచర్లు, 180KM రేంజ్
-
Papikondalu Boat Tour: పాపికొండల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్.. 18 రోజుల తర్వాత మళ్లీ బోటు షికారు
ట్రెండింగ్
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!