Kerala: డీకే శివకుమార్కు కేరళ సర్కార్ కౌంటర్.. జంతుబలి జరగలేదని వెల్లడి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala govt: కేరళ ప్రభుత్వం ఇవాళ (శనివారం) కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఉత్తర కేరళలోని ఓ దేవాలయం దగ్గర జంతుబలి ఇచ్చారన్న వాదనను తోసిపుచ్చింది. తనను లక్ష్యంగా చేసుకుని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ ఆరోపణల్లో నిజం లేదని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె. రాధాకృష్ణన్ అన్నారు.
Read Also: Heatwaves: వడగాల్పులతో 56 మంది మృతి.. ఒక్క మే నెలలోనే ఎంత మందో తెలుసా..?
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఇక, జంతుబలిపై 1968 నుంచి చట్టపరంగా నిషేధం ఉంది.. అందుకే కేరళలో అలా జరగడం సాధ్యం కాదని మంత్రి కె. రాధాకృష్ణన్ తెలిపారు. సంబంధిత ఆలయ నిర్వహణ కమిటీ శుక్రవారం శివకుమార్ ఆరోపణలను సైతం ఖండించింది. కర్ణాటక డిప్యూటీ సీఎం వాదనలు 100 శాతం అబద్ధం.. కేరళలోని ఏ దేవాలయం దగ్గరా ఏ జంతువును బలి ఇచ్చినట్లు ఆధారాలు లేవని పేర్కొంటూ స్పెషల్ బ్రాంచ్ రాష్ట్ర పోలీసు చీఫ్కు నివేదిక కూడా సమర్పించిందని మంత్రి పేర్కొన్నారు. తమ విచారణలో భాగంగా మలబార్ దేవస్వామ్ బోర్డును కూడా సంప్రదించాం.. అక్కడ కూడా ఎలాంటి జంతుబలి జరగలేదని ధృవీకరించిందని చెప్పారు.. కర్ణాటక ఉపముఖ్యమంత్రి చేసిన ఆరోపణల తరహాలో కేరళలో ఎక్కడైనా జరిగిందా అనే కోణంలో ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరి శివకుమార్ ఎందుకు ఇలాంటి ఆరోపణ చేశాడనే దానిపై కూడా విచారణ జరగాలని కె. రాధాకృష్ణన్ అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!