Karumuri Nageswara Rao: ప్రజలదంతా ఒకే నినాదం.. ముక్తకంఠంతో మళ్లీ జగన్ రావాలంటున్నారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageswara Rao: ప్రజలందరూ కూడా ఏక కంఠంతోటి.. రావాలి జగన్.. కావాలి జగన్ అని కోరుకొంటున్నారు అని తెలిపారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుని మెంటల్ క్యాండిడేట్గా మండిడపడ్డారు.. చంద్రబాబు నాయుడుకి ఏపీ రాష్ట్ర ప్రజల పట్ల ఏమాత్రం పట్టదు.. వారికీ మంచి జరిగేది అతనికి ఇష్టం ఉండదు అన్నారు. ఇవాళ మన సీఎం జగన్ పేదలకు ఇచ్చే ఆసరా కానీ మరియు విద్యా దీవెన అలాగే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీకి అడ్డుతగిలాడని దుయ్యబట్టారు. ఈ రోజు పేదలు వాళ్ల పిల్లలు బాగా చదువుకునే విధంగా వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేసి ఎన్నో రకాలు ఏర్పాటు చేస్తుంటే పచ్చ బ్యాచ్ వాళ్లు తట్టుకోలేక పోతున్నారని ఫైర్ అయ్యారు.
Read Also: Varun Sandesh: డిఫరెంట్ కాన్సెప్ట్తో రాబోతున్న వరుణ్ సందేశ్.. ‘నింద’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
ఇక, చంద్రబాబుకి మైండ్ దొబ్బింది అనుకొంటున్నాను ఆయనను మెంటల్ హాస్పటల్లో చేర్పించాలని వ్యాఖ్యానించారు మంత్రి కారుమూరి.. సీఎం వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళ్ళాడు.. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.. ప్రజల్లో మమేకమై పోతుంటే అతని మీద బురద జల్లి ఆనందపడాలనుకుంటున్నారని మండిపడ్డారు.. భారతదేశంలో ఇతర రాష్ట్రాలన్నీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు తొంగి చూస్తున్నాయన్నారు. ప్రజలందరూ కూడా ఏక కంఠంతోటి.. రావాలి జగన్.. కావాలి జగన్.. అని కోరుకొంటున్నారని తెలిపారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?