Ram Mandir: రాంలాలా విగ్రహాన్ని తయారు చేసే అరుణ్ యోగిరాజ్ ఎవరో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya: రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట చేసే సమయం ఆసన్నమైంది. రామ మందిరం గర్భగుడిలో ఏర్పాటు చేయనున్న విగ్రహాన్ని ఎంపిక చేశారు. మైసూర్కు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన 51 అంగుళాల విగ్రహాన్ని గర్భగుడిలో ఏర్పాటు చేయనున్నారు. జనవరి 5న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేస్తూ.. విగ్రహాన్ని తయారు చేసే పనిని ముగ్గురు శిల్పులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ ముగ్గురు శిల్పులు వేర్వేరు ప్రదేశాల్లో విగ్రహాలను రూపొందిస్తున్నారు. దేశంలోనే ప్రముఖ శిల్పి, మన గర్వించదగ్గ యోగిరాజ్ అరుణ్ తయారు చేసిన రాముడి విగ్రహాన్ని అయోధ్యలో ఏర్పాటు చేయనున్నారు.
Read Also: Kishan Reddy: సీఎం మీకు చిత్త శుద్ది ఉందా? సీబీఐ విచారణకు లేఖ రాస్తారా లేదా…
Also Read
- CI Nagaraju-SIT: సాయికృష్ణ హత్య కేసు.. సిట్ విచారణకు సహకరించని సీఐ నాగరాజు!
- Ketan Agarwal Murder Case: అప్పుడు ‘సోనమ్’.. ఇప్పుడు ‘సియా’.. పెళ్లి అంటేనే భయపడుతున్న అబ్బాయిలు..
- TTD Tickets: భక్తులను అయోమయానికి గురిచేసిన టీటీడీ.. చివరకు ఏమైందంటే?
- Ram Charan: ఏపీఎల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్.. ఫైనల్ మ్యాచ్కు మంత్రి!
అరుణ్ యోగిరాజ్ వివరాలు..
1. అరుణ్ యోగిరాజ్ కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి
2. మైసూర్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు
3. అరుణ్ ప్రముఖ శిల్పి యోగిరాజ్ కుమారుడు.
4. వీరి కుటుంబం గత ఐదు తరాలుగా విగ్రహాలను తయారు చేస్తుంది.
5. అరుణ్30 అడుగుల ఎత్తైన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని రూపొందించాడు.
6. ఈ నేతాజీ విగ్రహం అమర్ జవాన్ జ్యోతి దగ్గర ఉంటుంది.
7. కేదార్నాథ్లో ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని నిర్మించారు. ఆ విగ్రహం 12 అడుగుల ఎత్తు ఉంటుంది
8. రామకృష్ణ పరమహంస విగ్రహాన్ని కూడా నిర్మించాడు.
Read Also: NTR: సీడెడ్ ఆయన అడ్డా… దేవర బిజినెస్ ని మూడు రోజుల్లో ఊదేస్తారు
మరోవైపు శ్రీ రామమందిర శంకుస్థాపనకు సంబంధించిన సమాచారం అందించేందుకు ప్రతి ఇంటికి అక్షత ఆహ్వానపత్రికలు ఇచ్చే పని నేటి నుంచి ప్రారంభమైంది. విశ్వహిందు పరిషత్ దేశవ్యాప్తంగా ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. మహారాష్ట్రలో కూడా ఈ ప్రచారం “సబ్కే రామ్”తో ప్రారంభమైంది. ఈ ప్రచారం మరో 15 రోజుల పాటు కొనసాగనుంది. కొన్ని రోజుల క్రితం, రామ మందిరంలో ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుక రోజున జనవరి 22 న దీపావళి సందర్భంగా తమ ఇళ్లలో ప్రత్యేక దీపాలను వెలిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Rajinikanth173 : సూపర్ స్టార్ 173 టైటిల్ ‘ధర్మన్’ ది డెడ్లీ డాక్టర్.. దర్శకుడు ఎవరంటే?
-
Sardar2 : కార్తీ ‘సర్దార్ -2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారి యాక్షన్ డబుల్
-
Gold Price Prediction: బంగారం ధరలు రూ.30,000 వరకు తగ్గే అవకాశం.. డాయిష్ బ్యాంక్ సంచలన రిపోర్ట్?
-
CI Nagaraju-SIT: సాయికృష్ణ హత్య కేసు.. సిట్ విచారణకు సహకరించని సీఐ నాగరాజు!
-
Ketan Agarwal Murder Case: అప్పుడు ‘సోనమ్’.. ఇప్పుడు ‘సియా’.. పెళ్లి అంటేనే భయపడుతున్న అబ్బాయిలు..
ట్రెండింగ్
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!