శిల్పి అరుణ్ యోగిరాజ్ అయోధ్యలో కొత్తగా ప్రారంభించబడిన రామమందిరంలోని ‘గర్భ గృహం’లో ప్రస్తుతం ఉన్న రామ్ లల్లా విగ్రహాన్ని రూపొందించిన తర్వాత అందరినీ ఆశ్చర్యపరిచాడు . ఆయన చేసిన కృషికి ప్రశంసలు అందుకుంటున్నాయి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఎన్నో సంచలన విషయాలను చెప్పుకొచ్చాడు.. ఆ వీడియో �
అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది. జయజయ ధ్వానాల మధ్య బాలరాముడు ఆలయంలో కొలువుదీరారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా అభిజిత్ లఘ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. కాగా.. రాముడి విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తొలిసారి స్పందించారు. భూమిపై అత్యంత అదృష్టవంతుడని భావిస్తు�
రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట చేసే సమయం ఆసన్నమైంది. రామ మందిరం గర్భగుడిలో ఏర్పాటు చేయనున్న విగ్రహాన్ని ఎంపిక చేశారు. మైసూర్కు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన 51 అంగుళాల విగ్రహాన్ని గర్భగుడిలో ఏర్పాటు చేయనున్నారు.