Husband And Wife Case: తప్పుడు ఆరోపణలు చేసిన భార్యపై.. హైకోర్టు సంచలన తీర్పు..
- భర్తను వేధించడమే లక్ష్యంగా తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టిన భార్యకు కర్ణాటక హైకోర్టు బిగ్ షాక్.
- 2021 డిసెంబరు 3న విడాకుల కోసం బెంగళూరులోని కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తు.
- భార్యపై కేసు పెట్టేందుకు భర్తకు అనుమతి ఇచ్చిన హై కోర్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband and Wife Case: ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న విషయానికి భార్య భర్తలు గొడవ పడుతున్న నేపథ్యంలో చాలామంది విడాకులు తీసుకున్నంత వరకు వెళ్తున్నారు. అలాంటి సంఘటన తాజాగా కర్ణాటక రాష్ట్రంలో జరగగా.. అందుకు సంబంధించి భార్య పెట్టిన కేసు పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను చూస్తే.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తన ఉద్యోగం రీత్యా అమెరికాలో నివాసం ఉంటున్నాడు. అయితే పెళ్లి జరిగిన కొద్ది కాలానికి హెచ్ వన్ బి వీసా గడువు ముగిసిపోవడంతో అతను తిరిగి అమెరికాకు వెళ్ళాడు. ఈ నేపథ్యంలో తన భార్యను కూడా అమెరికాకు తీసుకు వెళ్లడానికి అతడు చాలాసార్లు ప్రయత్నాలు చేశాడు. అయితే భర్త అన్ని సార్లు ఆమెను అమెరికాకు తీసుకవెళ్లడానికి ప్రయత్నించిన ఆమె మాత్రం అమెరికాకు రావడానికి ఆసక్తి చూపలేదు. దీంతో విసిగిపోయిన ఆ భర్త 2021 డిసెంబర్ 3న బెంగళూరు కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం దరఖాస్తు చేశారు.
Kalki 2898 AD : తగ్గుతున్న కల్కి టికెట్ ధరలు.. అప్పటినుండేనా..?
Also Read
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
ఈ విషయాన్ని గమనించిన భార్య.. తన భర్త పై వరకట్నం వేధింపులు, అలాగే అతనికి లైంగిక లోపం ఉందంటూ ఆరోపణలు చేసి కేసులు పెట్టింది. దీంతో న్యాయస్థానం జస్టిస్ నాగ ప్రసన్న కేసు వివరాలను పూర్తిగా పరిశీలించి సంచలన తీర్పును ప్రకటించాడు. భర్త వరకట్నం వేధింపులు డిమాండ్ చేసినట్లు కానీ.. అలాగే క్రూరత్వం ప్రదర్శించినట్లుగాని ఎక్కడ తేలలేదని ఆయన గుర్తించాడు. దీంతో భార్యపై కేసు పెట్టేందుకు భర్తకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. దీంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
-
Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
-
Trivikram: త్రివిక్రమ్తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!