Movie Ticket Price: సినిమా టికెట్టు ధర రూ. 200 కంటే మించొద్దు.. సీఎం సంచలన నిర్ణయం
- ఈ మేరకు నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం
- అన్ని భాషల చిత్రాలకూ నియమం
- మల్టీప్లెక్స్లకు కూడా ఈ నిబంధన వర్తింపు
- త్వరలో అమలు కానున్న నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్లపై ధర పరిమితిని విధించింది. ఏ సినిమా అయినా సరే టికెట్టు ధర రూ.200 మించకూడదని ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్లపై ధర పరిమితి రూ.200 మించకూడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అన్ని భాషల చిత్రాలకూ ఈ నియమం వర్తిస్తుంది. ఈ నిబంధన ఉల్లంఘించొద్దని మల్టీఫ్లెక్స్లకు కూడా ప్రభుత్వం తెలిపింది.
READ MORE: Jio Recharge Plan: 90 రోజుల వ్యాలిడిటీ.. రోజుకు 2GB డేటా.. ఉచిత OTT యాప్లతో అద్భుతమైన ప్లాన్
Also Read
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చిత్రనిర్మాతలకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. సాధారణంగా ఏదైనా సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు.. వారి సౌకర్యాన్ని బట్టి టికెట్ ధరను నిర్ణయించుకుంటారు. సినిమా హాళ్లలో జనం పెరిగేకొద్దీ టిక్కెట్ల ధరలు కూడా పెరుగుతాయి. మల్టీప్లెక్స్లలో టిక్కెట్ల ధర సాధారణ సినిమా హాళ్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు అన్ని సినిమా హాళ్లు ఎదురు దెబ్బగా భావిస్తున్నాయి.
READ MORE: Sajjala Ramakrishna Reddy: వైసీపీ ముఖ్యనేతలతో సజ్జల టెలీకాన్ఫరెన్స్.. కీలక ఆదేశాలు
కాగా.. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్ని సినిమా హాళ్లలో టికెట్ ధరను రూ.200కే పరిమితం చేస్తామని నొక్కి చెప్పారు. గతంలో ఇలాంటి ధరల పరిమితి విధించినప్పటికీ.. దానిని కఠినంగా అమలు చేయలేదు. గత కొన్ని సంవత్సరాలుగా బెంగళూరులో టిక్కెట్ల ధరలు బాగా పెరిగాయి. కొన్ని సినిమాలు వాటి మొదటి విడుదల రోజుల్లో రూ. 600 కంటే ఎక్కువ ధరకు అమ్ముడయ్యాయి. సందర్శకులకు సినిమాను మరింత సరసమైనదిగా చేయడానికి.. ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా టిక్కెట్ల ధరలను ప్రామాణీకరించాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధన త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది.
తాజావార్తలు
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్కు సూర్యకుమార్ యాదవ్ గుడ్బై?.. ఇదే ప్రూఫ్!
-
Ram Gopal Varma : పెద్ద స్లార్లకు, భారీ బడ్జెట్ డైరెక్టర్లకు RGV కౌంటర్… హాలీవుడ్ హారర్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!