Sai Dharam Tej incident: సాయిధరమ్ తేజ్పై దాడి..! క్లారిటీ ఇచ్చిన కాకినాడ డీఎస్పీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Dharam Tej incident: ఆదివారం రోజు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మేనల్లుడు, మెగా హీరో సాయిధరమ్ తేజ్పై దాడికి యత్నించారంటూ ప్రచారం జరిగింది.. సాయి ధరమ్ తేజ్పై దుండగులు కూల్డ్రింక్ సీసాలతో దాడి చేశారని.. ఈ ఘటనలో జనసేనకు చెందిన ఓ యువకుడికి గాయాలు అయినట్టు తెలసింది.. అయితే, ఈ ఘటనపై స్పందించారు కాకినాడ డీఎస్పీ కోపల్లె హనుమంతరావు.. సాయిధరమ్ తేజ్పై ఎటువంటి దాడి జరగలేదని స్పష్టం చేశారు.. తాటిపర్తి గ్రామంలో ప్రచారం ప్రశాంతంగా జరిగిందన్న ఆయన.. సాయి ధరమ్ తేజ్ వెహికల్ అక్కడి నుంచి వెళ్లిపోయిన 30 నిమిషాల తర్వాత ఒక యువకుడిపై ఎవరో రాయి విసిరితే.. ఆ యువకుడికి తగిలింది.. అంతేకానీ, సినీ నటుడు సాయి ధరమ్ తేజ్పై గాజు సీసాతో దాడి అనేది అసత్యం.. దీనిపై అసత్య ప్రచారం చేయడం తగదని సూచించారు.
Read Also: Chandrababu: కల్లూరు సభలో భూహక్కు పత్రాన్ని తగలబెట్టిన చంద్రబాబు
Also Read
- 6 ఏళ్ల తర్వాత 'S' సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
కాగా, ఆంధ్రప్రదేశ్లో జరుగుతోన్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థిగా.. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆయన తరపున పిఠాపురంలో ఎంతోమంది సినీ, టీవీ పరిశ్రమకు చెందినవారు ప్రచారం చేస్తూ వస్తున్నారు.. ఇక, మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు కూడా రంగంలోకి దిగారు.. ఇప్పటికే వరుణ్ తేజ్ ప్రచారం నిర్వహించగా.. తాజాగా, సాయి ధరమ్ తేజ్ కూడా తమ మేనమామ గెలుపుకోసం ప్రచారంలోకి దిగారు.. అయితే, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో సాయి ధరమ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో.. అతడిపై కూల్ డ్రింక్ బాటిల్ విసిరారని. సాయి ధరమ్ తేజ్కు తృటిలో ప్రమాదం తప్పగా.. ఆ పక్కనే ఉన్న జనసేన నాయకుడు నల్ల శ్రీధర్కు ఆ కూల్ డ్రింక్ బాటిల్ తగలడంతో తీవ్ర గాయం అయినట్టు వార్తలు వచ్చిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి