Kadiyam Srihari : అక్టోబర్ నెలలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ నెలలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని… నవంబర్ లో ఎన్నికలు జరుగుతాయని అన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని కేతపల్లి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న ఆయన ఈ విధంగా కామెంట్ చేశారు.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని… రాష్ట్రానికి నిధులు విడుదల విషయంలో వివక్ష చూపుతుందని, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా శ్రీ కడియం ఫైర్ ఆయ్యారు… కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వచ్చే ఐదు నెలల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి మూడోసారి కేసీఆర్ ను సీఎం చేయాలని కడియం ఆయన అన్నారు.
Also Read : Pawan Kalyan Live:జనసేన, బీజేపీ లక్ష్యం జగన్ ఓటమే
Also Read
- West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
అంతేకాకుండా.. మంగళవారం మునుగోడు నియోజకవర్గ ముఖ్య నాయకులతో చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనాల సన్నాహక సమావేశాన్ని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తో కడియం శ్రీహరి కలిసి నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవడం ఈ సమ్మేళనాల ముఖ్య ఉద్దేశం ఉన్నారు.మోడీ వైఖరి ప్రజలకు తెలియ చేస్తూ సవతి తల్లి ప్రేమ, వివక్ష,అభివృద్ధిని అడ్డుకుంటున్న తీరును ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణంలో సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు కడియం శ్రీహరి తెలిపారు.5 గ్రామాలకు ఒక క్లస్టర్, 5 వార్డ్ లకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి 2 నుంచి 3 వేల మంది పాల్గొనేలా రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు.తెలంగాణలో 9 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి ఇతర రాష్ట్రంలో ఎందుకు జరగడంలేదో ఆలోచించుకోవాలని ఆయన అన్నారు.
Also Read : Pushpa 2: బన్నీ ఫ్యాన్స్ అసెంబుల్.. అప్డేట్ రావడమే ఆలస్యం రచ్చ చేయడమే
తాజావార్తలు
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
-
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
-
KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..