K.A. Paul : అక్రమ కుటుంబ, కుల రాజకీయాలు చేస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prajashanti Party Chief K.A. Paul Fired on Political Leaders.
రాయలసీమను దోచుకొనే దొంగలు పొలిటికల్ నాయకులు అంటూ విమర్శలు గుప్పించారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎంగా చేసిన వ్యక్తులు అంతా రాయలసీమ వాసులే అన్నారు. రాయలసీమను రాక్షససీమగా మార్చారు రాజకీయ నాయకులు. చంద్రబాబు చిత్తూరు జిల్లా వాడే,వైఎస్ఆర్, జగన్ కడప జిల్లా వాళ్ళు.. అక్రమ కుటుంబ, కుల రాజకీయాలు చేస్తున్నారు.. కమ్మ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు.. చంద్రబాబు వల్ల ఎన్టీ రామారావు ఆత్మ ఘోషిస్తోంది.. గత వారం రోజులుగా లేని స్టోరీలు నాపై సృష్టించారు.. వెహికల్స్ కు బిల్లు కట్టలేదంటూ ప్రచారం సాగుతోంది.. చంద్రబాబు మా బి ఫార్మ్స్ దొంగలించారు.. నేను శపిస్తే చంద్రబాబు నాశనం అయిపోతాడు.. నరేంద్ర మోడీ తిరుపతికి వచ్చి స్వామి వారి పాదాల వద్ద హామీలు ఇచ్చారు.. ఎన్నికలు అయ్యాక స్వామి వారినే మోసగించారు.. పాలకులు మనల్ని మోసగించి, ఏపీని సుడాన్, శ్రీలంక, నైజిరియా చేస్తున్నారు.. నరేంద్ర మోడీ 120 సార్లు నాకు పూల మాల వేశారు.. చంద్రబాబు, కెసిఆర్ ఇతర రాజకీయ ప్రముఖులు మాకు పాద పూజ చేసారు.. చంద్రబాబు టీడీపీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలి.. విలీనం చేస్తే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది.
Also Read
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
కేసీఆర్ కుటుంబ పాలన, దుష్ట పాలన, అధర్మ పాలన చేస్తూ ఆంధ్రులను దూషిస్తున్నారు.. చాలా సార్లు కేసీఆర్ నా పాదాలు తాకి పాదపూజ చేసారు.. రాష్ట్రాలు భ్రష్టు పట్టడానికి రాజకీయ నాయకులే కారణం.. కాకినాడలో నా కార్లు సీజ్ అయ్యాయని దుష్ప్రచారం.. కోట్ల రూపాయలు అప్పు వాళ్ళ సీజ్ చేసారని చెప్పారు.. ఏపీ, తెలంగాలో అధికారంలోకి రాబోయేది ప్రజాశాంతి పార్టీ నే.. ప్రజలు ఆదరిస్తున్నారు, సినీ యాక్టర్ల కన్నా నాకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది.. చంద్రబాబు, జగన్, కెసిఆర్, కాంగ్రెస్ కుటుంబ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తాం.. ఓట్లు అన్ని ప్రజా శాంతి పార్టీకే వెయ్యండి.. కర్రలతో కలసిన గుడిసెలో ఉంటాను అమెరికాలో.. ఇక్కడ 5 స్టార్ హోటల్ లో ఒక్క స్టార్ కూడా లేదు.. ఇక్కడ ఓ మంచి మహిళను సీఎం చేస్తా, తెలంగాలో నేను సీఎం అవుతా.. మాటలు రాని నా కొడుకుని సీఎం చేస్తా.. నేను పీఎం అవుతా అని 2019 ఎన్నికల్లో చంద్రబాబు విర్రవీగాడు అంటూ మండిపడ్డారు కేఏ పాల్.
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!