K.A. Paul : అక్రమ కుటుంబ, కుల రాజకీయాలు చేస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prajashanti Party Chief K.A. Paul Fired on Political Leaders.
రాయలసీమను దోచుకొనే దొంగలు పొలిటికల్ నాయకులు అంటూ విమర్శలు గుప్పించారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎంగా చేసిన వ్యక్తులు అంతా రాయలసీమ వాసులే అన్నారు. రాయలసీమను రాక్షససీమగా మార్చారు రాజకీయ నాయకులు. చంద్రబాబు చిత్తూరు జిల్లా వాడే,వైఎస్ఆర్, జగన్ కడప జిల్లా వాళ్ళు.. అక్రమ కుటుంబ, కుల రాజకీయాలు చేస్తున్నారు.. కమ్మ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు.. చంద్రబాబు వల్ల ఎన్టీ రామారావు ఆత్మ ఘోషిస్తోంది.. గత వారం రోజులుగా లేని స్టోరీలు నాపై సృష్టించారు.. వెహికల్స్ కు బిల్లు కట్టలేదంటూ ప్రచారం సాగుతోంది.. చంద్రబాబు మా బి ఫార్మ్స్ దొంగలించారు.. నేను శపిస్తే చంద్రబాబు నాశనం అయిపోతాడు.. నరేంద్ర మోడీ తిరుపతికి వచ్చి స్వామి వారి పాదాల వద్ద హామీలు ఇచ్చారు.. ఎన్నికలు అయ్యాక స్వామి వారినే మోసగించారు.. పాలకులు మనల్ని మోసగించి, ఏపీని సుడాన్, శ్రీలంక, నైజిరియా చేస్తున్నారు.. నరేంద్ర మోడీ 120 సార్లు నాకు పూల మాల వేశారు.. చంద్రబాబు, కెసిఆర్ ఇతర రాజకీయ ప్రముఖులు మాకు పాద పూజ చేసారు.. చంద్రబాబు టీడీపీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలి.. విలీనం చేస్తే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది.
Also Read
- టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Modi-Mojtaba: మోడీకి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా లేఖ.. సారాంశం ఇదే!
కేసీఆర్ కుటుంబ పాలన, దుష్ట పాలన, అధర్మ పాలన చేస్తూ ఆంధ్రులను దూషిస్తున్నారు.. చాలా సార్లు కేసీఆర్ నా పాదాలు తాకి పాదపూజ చేసారు.. రాష్ట్రాలు భ్రష్టు పట్టడానికి రాజకీయ నాయకులే కారణం.. కాకినాడలో నా కార్లు సీజ్ అయ్యాయని దుష్ప్రచారం.. కోట్ల రూపాయలు అప్పు వాళ్ళ సీజ్ చేసారని చెప్పారు.. ఏపీ, తెలంగాలో అధికారంలోకి రాబోయేది ప్రజాశాంతి పార్టీ నే.. ప్రజలు ఆదరిస్తున్నారు, సినీ యాక్టర్ల కన్నా నాకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది.. చంద్రబాబు, జగన్, కెసిఆర్, కాంగ్రెస్ కుటుంబ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తాం.. ఓట్లు అన్ని ప్రజా శాంతి పార్టీకే వెయ్యండి.. కర్రలతో కలసిన గుడిసెలో ఉంటాను అమెరికాలో.. ఇక్కడ 5 స్టార్ హోటల్ లో ఒక్క స్టార్ కూడా లేదు.. ఇక్కడ ఓ మంచి మహిళను సీఎం చేస్తా, తెలంగాలో నేను సీఎం అవుతా.. మాటలు రాని నా కొడుకుని సీఎం చేస్తా.. నేను పీఎం అవుతా అని 2019 ఎన్నికల్లో చంద్రబాబు విర్రవీగాడు అంటూ మండిపడ్డారు కేఏ పాల్.
తాజావార్తలు
-
Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Market Crash: స్విగ్గీ, జొమాటోలకు రూ.1.41 లక్షల కోట్ల భారీ లాస్.. ఏం జరిగిందంటే?
-
Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!