Supreme Court: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బి.ఆర్ గవాయి నియామకం
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బి.ఆర్ గవాయి
- మే 14న బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ గవాయి
- సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించనున్న జస్టిస్ బిఆర్ గవాయి
- కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన మే 14న సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రకటించారు. “జస్టిస్ బిఆర్ గవాయ్ నియామకం భారత న్యాయవ్యవస్థకు కీలక అడుగు. న్యాయ రంగంలో ఆయన తన శ్రేష్ఠత, నిష్పాక్షికతకు ప్రసిద్ధి చెందారు” అని కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.
Also Read:Kawasaki Versys 650: కొత్త లుక్, ప్రమాణాలతో అదరగొట్టిన అడ్వెంచర్ టూరర్.. కవాసకి వెర్సిస్ 650..!
Also Read
- Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
- IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టులో గౌరవనీయమైన న్యాయమూర్తి, తన కెరీర్లో అనేక ముఖ్యమైన కేసులను తీర్పు ఇచ్చారు. జస్టిస్ గవాయ్ భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు. అయితే, జస్టిస్ గవాయ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా కేవలం ఆరు నెలలు మాత్రమే కొనసాగనున్నారు. ఈ సంవత్సరం నవంబర్లో పదవీ విరమణ చేస్తారు. జస్టిస్ గవాయ్ మే 24, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
Also Read:Gorantla Madhav: బెయిల్పై విడుదలైన గోరంట్ల మాధవ్.. సీఎంపై సంచలన వ్యాఖ్యలు!
జస్టిస్ గవాయ్ న్యాయవాద వృత్తి
మహారాష్ట్రలోని అమరావతిలో నవంబర్ 24, 1960న జన్మించిన జస్టిస్ గవాయ్, ప్రముఖ సామాజిక కార్యకర్త, బీహార్, కేరళ మాజీ గవర్నర్ దివంగత ఆర్ఎస్ గవాయ్ కుమారుడు. జస్టిస్ గవాయ్ నవంబర్ 14, 2003న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. నవంబర్ 12, 2005న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. జస్టిస్ గవాయ్ ముంబై, నాగ్పూర్, ఔరంగాబాద్, పనాజీలలో బెంచ్లకు నాయకత్వం వహిస్తూ 15 సంవత్సరాలకు పైగా సేవలందించారు. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత మరుసటి రోజు అంటే మే 14న గవాయ్ CJIగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
తాజావార్తలు
-
Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
-
Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!