Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Jaya Prakash Narayan Speech At Delhi

Jayaprakash Narayana : “పాత పెన్షన్ విధానం” అమలు చేస్తామనే ఎన్నికల నినాదం దేశ వినాశనమే

Published Date :November 4, 2023 , 9:49 pm
By Gogikar Sai Krishna
Jayaprakash Narayana : “పాత పెన్షన్ విధానం” అమలు చేస్తామనే ఎన్నికల నినాదం దేశ వినాశనమే
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఢిల్లీలో “ఎఫ్.డీ.ఆర్” (ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్) ఆధ్వర్యంలో “జాతీయ రౌండ్ టేబుల్” సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్ జనరల్ సెక్రటరీ జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ.. “ప్రభుత్వ ఖజానా పరిపుష్టి కోసం అర్ధవంతమైన, ఫలవంతమైన విధానం” పై మాట్లాడుతూ.. “ఓపిఎస్” దేశ ప్రయోజనాలకు విఘాతం. కొన్ని రాజకీయ పార్టీలు “పాత పెన్షన్ విధానం” అమలు చేస్తామనే ఎన్నికల నినాదం దేశ వినాశనమే అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సమాజంలో భాగమని, దేశ ప్రయోజనాలు నాశనం కాకూడదన్నారు.

అంతేకాకుండా.. ‘”పాత పెన్షన్” తో దేశ ప్రయోజనాలు సర్వ నాశనం చేస్తుంది, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుంది. “ఓపిఎస్” అమలౌతున్న రాష్ట్రాలు ఆర్ధిక భారంతో కోలుకోవడం లేదు. ఇది ఆత్మహత్యాసదృశం. ప్రభుత్వ ఉద్యోగుల్లో భయం ఉండటం సహజం. దేశం సర్వనాశనం అయినా పర్వాలేదు….మాకు ఒక్క శాతం ఓటు వస్తే చాలు అనుకోవడం వినాశనానికి దారితీస్తుంది. మూడు శాతం ఉన్న ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు, 97 శాతం ప్రజల బతుకులను దెబ్బతీయడమే అవుతుంది. “ఓల్డ్ పెన్షన్ స్కీమ్” జాతి జీవన్మరణ సమస్య. ఈ విషయంలో రాజకీయం చేయొద్దు. “రెఫ్యుజ్ ఓపిఎస్.ఇన్” అనే వెబ్ సైట్ లో అన్ని వివరాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ఎమి జరుగుతుందో అందరికి తెలుసు.ఉచితాలకు ఓట్లు వేస్తూ ప్రజలు తమ భవిష్యత్ గురించి ఆలోచించడం లేదు, పట్టించుకోవడం లేదు.’ అని జయప్రకాష్‌ నారాయణ్‌ వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • jayaprakash narayan
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions