Janhvi Kapoor : ‘అమ్మ నన్ను పట్టుకుంది, ఏడుస్తోంది కానీ..’, జాన్వీ నోటివెంట శ్రీదేవి చివరి మాటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor : దివంగత నటి శ్రీదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషి నిర్మాత బోనీ కపూర్లకు రెండవ కుటుంబం ఉంది. బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరీ కపూర్. వీరికి ఇద్దరు పిల్లలు. నటులు అర్జున్ కపూర్, అన్షులా కపూర్… బోనీ కపూర్ .. శ్రీదేవి ని పెళ్లి చేసుకునేందుకు అర్జున్ కపూర్ అంగీకరించలేదు. కానీ శ్రీదేవి మరణ వార్త తెలియగానే అర్జున్ కపూర్ తన చెల్లెళ్లు జాన్వీ, ఖుషీలకు అండగా నిలిచాడు. శ్రీదేవి 2018లో దుబాయ్లో తుది శ్వాస విడిచారు. కానీ జీవితంలో తల్లి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయరు.. ఇది కూడా నిజం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, జాన్వీ తన తల్లి చివరి మాటలు.. ఆమె కుటుంబం గురించి సంచలన విషయాలు వెల్లడించింది.
Read Also:No Leave in 74 Years: సూపర్ వుమెన్.. ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా 74 ఏళ్ల పాటు డ్యూటీ!
Also Read
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. 'ఆరెంజ్ క్యాప్' విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
శ్రీదేవి దుబాయ్ వెళ్ళినప్పుడు ఆమె తన తల్లితో చివరిగా మాట్లాడిందని జాన్వీ చెప్పారు. ఆ సమయంలో జాన్వీ తన మొదటి సినిమా ‘ధడక్’ షూటింగ్లో ఉంది. షూటింగ్లో బిజీగా ఉన్న జాన్వీకి తన తల్లితో సమయం గడపడం లేదు. జాన్వీ తన తల్లి దుబాయ్కు వెళ్లడంతో ఒకరోజు ముందుగానే శ్రీదేవి గదికి వెళ్లింది. అయితే తన తల్లి ప్యాకింగ్లో బిజీగా ఉండటం చూసి జాన్వీ తన గదికి తిరిగి వచ్చింది. అయితే శ్రీదేవి అన్ని పనులు ముగించుకుని జాన్వీ గదికి వచ్చింది.
Read Also:Hair Oil: ఈ నూనెతో మసాజ్ చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
తన తల్లితో గడిపిన చివరి క్షణాల గురించి జాన్వీ మాట్లాడుతూ.. ‘అమ్మ దుబాయ్కి వెళ్లడంతో బిజీగా ఉంది. షూటింగ్తో అలసిపోయాను. అప్పుడు నేను అమ్మకి చెప్పాను నాకు నిద్ర వస్తోంది.. అమ్మ నా గదిలోకి వచ్చినప్పుడు నేను నిద్రపోతున్నాను .. కానీ అమ్మ అక్కడ ఉందని నాకు తెలుసు’. ఆ రోజు పనులన్నీ ముగించుకుని నా దగ్గరకు వచ్చింది. ఆమె నన్ను దగ్గరగా పట్టుకుని, నా తలపై చేతులు వేసింది.’ శ్రీదేవితో జాన్వీ గడిపినవి ఇవే చివరి క్షణాలు. జాన్వీ ఇంకా మాట్లాడుతూ.. ‘తల్లి మరణం తర్వాత కుటుంబమంతా ఒక్కటైంది. కష్ట సమయాల్లో కుటుంబం కలిసి వచ్చి ఆదుకుంది. నేను మా అమ్మను పోగొట్టుకున్నాను.. ఆ లోటు ఎవరు తీర్చలేరు. అంటూ బాధాతప్త హృదయంతో కంట తడిపెట్టుకుంది.
తాజావార్తలు
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!