Pakistan: జైష్-ఎ-మొహమ్మద్ సంస్థ నయా ప్లాన్.. ఆన్లైన్లో ముస్లిం మహిళలకు జీహాదీ క్లాసులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కకావికలమైన పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్.. తిరిగి పుంజుకునేందుకు కొత్త వ్యూహాలు అమలుచేస్తోంది. అందులో భాగంగా తొలిసారి ఆ సంస్థ మహిళా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్థ అధిపతి మౌలానా మసూద్ అజహర్ పేరుతో విడుదల చేసిన లేఖలో “జమాత్ ఉల్ ముమినాత్” పేరుతో మహిళా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు గతంలో పేర్కొంది. కొత్తగా ఏర్పడిన మహిళా విభాగం “జమాత్ ఉల్-ముమినత్” కోసం నియామకాలను విస్తరించడానికి తాజాగా మరో ప్లాన్ వేసింది.
READ MORE: Bengaluru Shocking: ఇంట్లో లివ్-ఇన్ జంట మృతి! దర్యాప్తులో ఏం తేలిందంటే..!
Also Read
- RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
- AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
- Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
నిధులను సేకరించే ప్రయత్నాల్లో భాగంగా ‘తుఫత్ అల్-ముమినత్’ అనే పేరుతో ఆన్లైన్ కోర్సును ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఆన్లైన్ కోర్సులో మతపరమైన, జిహాద్ ఆధారిత పాఠాలు చెబుతారట. దీంతో జేఎం మహిళా బ్రిగేడ్లోకి మహిళలను లాగడానికి లక్ష్యంగా ఈ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతులు నవంబర్ 8న ప్రారంభం కానున్నాయట. 40 నిమిషాల రోజువారీ సెషన్లను జెఎం చీఫ్ మసూద్ అజార్ సోదరీమణులు సాదియా అజార్, సమైరా అజార్ నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే ప్రతి మహిళ రూ. 500 (500 పాకిస్థానీ రూపాయలు) విరాళంగా అందించాలని ప్రకటనలో కోరారు. వారు జోడించారు. ఈ క్లాసుల్లో భాగంగా మసూద్ అజార్, ఇతర కమాండర్ల బంధువులతో సహా జెఎంనాయకుల కుటుంబ సభ్యులు, జిహాద్, ఇస్లాం దృక్కోణం నుంచి పాల్గొనేవారికి వారి విధుల గురించి బోధిస్తారట. పాకిస్థాన్లోని సాంప్రదాయిక సామాజిక నిబంధనలు మహిళలను ప్రభావితం చేస్తాయని.. అందువల్ల ఈ సంస్థ వారిని నియమించుకోవడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్లకు అని ఆయా వర్గాలు అంతర్జాతీయ మీడియా సంస్థకు తెలిపాయి.
READ MORE: Minister Satya kumar: మెడికల్ కాలేజీల నిర్మాణం పీపీపీ మోడల్లోనే జరుగుతుంది..
తాజావార్తలు
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!