Pakistan: జైష్-ఎ-మొహమ్మద్ సంస్థ నయా ప్లాన్.. ఆన్లైన్లో ముస్లిం మహిళలకు జీహాదీ క్లాసులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కకావికలమైన పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్.. తిరిగి పుంజుకునేందుకు కొత్త వ్యూహాలు అమలుచేస్తోంది. అందులో భాగంగా తొలిసారి ఆ సంస్థ మహిళా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్థ అధిపతి మౌలానా మసూద్ అజహర్ పేరుతో విడుదల చేసిన లేఖలో “జమాత్ ఉల్ ముమినాత్” పేరుతో మహిళా విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు గతంలో పేర్కొంది. కొత్తగా ఏర్పడిన మహిళా విభాగం “జమాత్ ఉల్-ముమినత్” కోసం నియామకాలను విస్తరించడానికి తాజాగా మరో ప్లాన్ వేసింది.
READ MORE: Bengaluru Shocking: ఇంట్లో లివ్-ఇన్ జంట మృతి! దర్యాప్తులో ఏం తేలిందంటే..!
Also Read
- Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
- Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
నిధులను సేకరించే ప్రయత్నాల్లో భాగంగా ‘తుఫత్ అల్-ముమినత్’ అనే పేరుతో ఆన్లైన్ కోర్సును ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ ఆన్లైన్ కోర్సులో మతపరమైన, జిహాద్ ఆధారిత పాఠాలు చెబుతారట. దీంతో జేఎం మహిళా బ్రిగేడ్లోకి మహిళలను లాగడానికి లక్ష్యంగా ఈ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతులు నవంబర్ 8న ప్రారంభం కానున్నాయట. 40 నిమిషాల రోజువారీ సెషన్లను జెఎం చీఫ్ మసూద్ అజార్ సోదరీమణులు సాదియా అజార్, సమైరా అజార్ నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే ప్రతి మహిళ రూ. 500 (500 పాకిస్థానీ రూపాయలు) విరాళంగా అందించాలని ప్రకటనలో కోరారు. వారు జోడించారు. ఈ క్లాసుల్లో భాగంగా మసూద్ అజార్, ఇతర కమాండర్ల బంధువులతో సహా జెఎంనాయకుల కుటుంబ సభ్యులు, జిహాద్, ఇస్లాం దృక్కోణం నుంచి పాల్గొనేవారికి వారి విధుల గురించి బోధిస్తారట. పాకిస్థాన్లోని సాంప్రదాయిక సామాజిక నిబంధనలు మహిళలను ప్రభావితం చేస్తాయని.. అందువల్ల ఈ సంస్థ వారిని నియమించుకోవడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్లకు అని ఆయా వర్గాలు అంతర్జాతీయ మీడియా సంస్థకు తెలిపాయి.
READ MORE: Minister Satya kumar: మెడికల్ కాలేజీల నిర్మాణం పీపీపీ మోడల్లోనే జరుగుతుంది..
తాజావార్తలు
-
Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో కొత్త 5G ఫోన్
-
ToxicTheMovie : ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్లు కూలి విద్యార్థులకు గాయాలు
-
Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!