US White House: ప్రధాని మోడీ టూర్ పై అమెరికా వైట్ హౌస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా దేశ పర్యటనలో ఉన్న భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సందర్భంగా వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. అమెరికా లాగా భారతదేశం శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమని, రెండు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించబోతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో వైట్ హౌస్ పేర్కొనింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు.
Read Also: Uttar Pradesh: ప్రధాని పేరు చెప్పకపోవడంతో వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకున్న వధువు
Also Read
- USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
- Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
జూన్ 22వ తేదీన మోడీ గౌరవార్థం జో బిడెన్ దంపతులు డిన్నర్ ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో మోడీ సంయుక్త సెషన్ ను ఉద్ధేశించి మాట్లాడనున్నారు. భారతదేశంలో శక్తివంతమైన ప్రజాస్వామ్యం ఉంది.. వారు కూడా ప్రజాస్వామ్యయుతంగా బాగా పని చేస్తారు.. ఏ సమయంలోనైనా ప్రజాస్వామ్యం పరిపూర్ణతను చేరుకుంటోంది అని అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ జాన్ కిర్బీ పేర్కొన్నాడు.
Read Also: Anil Ravipudi : బాలయ్య తర్వాత నెక్స్ట్ సినిమా ఏ హీరోతో తీస్తున్నారో తెలుసా?
భారతదేశం మరింత పరిపూర్ణంగా మారడానికి మా మధ్య సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రపంచంలోని ఈ రెండు శక్తివంతమైన, ప్రభావవంతమైన ప్రజాస్వామ్యాల మధ్య ఈ ద్వైపాక్షిక సంబంధాన్ని కొనసాగించబోతున్నాం అని కిర్బీ వెల్లడించారు. అధ్యక్షుడు జో బైడెన్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా, ఏ నాయకులతో మాట్లాడినా మానవ హక్కులపై ఆందోళన లేవనెత్తారని కిర్బీ చెప్పుకొచ్చారు. అమెరికా దేశం తన స్నేహితులు, మిత్రదేశాలు, భాగస్వాములు, అంతగా స్నేహపూర్వకంగా లేని దేశాలతో కూడా మానవ హక్కుల ఆందోళనలను లేవనెత్తుతుందని జాన్ కిర్బీ తెలిపారు. ప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో కీలక ఒప్పందాలు ఉండే అవకాశం ఉందని అమెరికా వైట్ హౌస్ పేర్కొంది.
తాజావార్తలు
-
Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
-
Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్’ సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్బస్టర్
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
-
Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-
Hero – Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?