US White House: ప్రధాని మోడీ టూర్ పై అమెరికా వైట్ హౌస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా దేశ పర్యటనలో ఉన్న భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సందర్భంగా వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. అమెరికా లాగా భారతదేశం శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమని, రెండు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించబోతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో వైట్ హౌస్ పేర్కొనింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు.
Read Also: Uttar Pradesh: ప్రధాని పేరు చెప్పకపోవడంతో వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకున్న వధువు
Also Read
- Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
- EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
- Jupally Krishna Rao: "లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా".. కేసీఆర్, కేటీఆర్లకు మంత్రి జూపల్లి సవాల్!
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
జూన్ 22వ తేదీన మోడీ గౌరవార్థం జో బిడెన్ దంపతులు డిన్నర్ ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో మోడీ సంయుక్త సెషన్ ను ఉద్ధేశించి మాట్లాడనున్నారు. భారతదేశంలో శక్తివంతమైన ప్రజాస్వామ్యం ఉంది.. వారు కూడా ప్రజాస్వామ్యయుతంగా బాగా పని చేస్తారు.. ఏ సమయంలోనైనా ప్రజాస్వామ్యం పరిపూర్ణతను చేరుకుంటోంది అని అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ జాన్ కిర్బీ పేర్కొన్నాడు.
Read Also: Anil Ravipudi : బాలయ్య తర్వాత నెక్స్ట్ సినిమా ఏ హీరోతో తీస్తున్నారో తెలుసా?
భారతదేశం మరింత పరిపూర్ణంగా మారడానికి మా మధ్య సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రపంచంలోని ఈ రెండు శక్తివంతమైన, ప్రభావవంతమైన ప్రజాస్వామ్యాల మధ్య ఈ ద్వైపాక్షిక సంబంధాన్ని కొనసాగించబోతున్నాం అని కిర్బీ వెల్లడించారు. అధ్యక్షుడు జో బైడెన్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా, ఏ నాయకులతో మాట్లాడినా మానవ హక్కులపై ఆందోళన లేవనెత్తారని కిర్బీ చెప్పుకొచ్చారు. అమెరికా దేశం తన స్నేహితులు, మిత్రదేశాలు, భాగస్వాములు, అంతగా స్నేహపూర్వకంగా లేని దేశాలతో కూడా మానవ హక్కుల ఆందోళనలను లేవనెత్తుతుందని జాన్ కిర్బీ తెలిపారు. ప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో కీలక ఒప్పందాలు ఉండే అవకాశం ఉందని అమెరికా వైట్ హౌస్ పేర్కొంది.
తాజావార్తలు
-
Tollywood : అక్టోబర్లో రజనీ vs చిరు vs వెంకీ.. గెలుపెవరిది
-
HP HyperX Omen 16: హెచ్ పీ హైపర్ఎక్స్ ఓమెన్ 16 వాలరెంట్ లిమిటెడ్ ఎడిషన్ గేమింగ్ ల్యాప్టాప్ లాంచ్..
-
Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
-
EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
-
Jupally Krishna Rao: “లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా”.. కేసీఆర్, కేటీఆర్లకు మంత్రి జూపల్లి సవాల్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!