Inter Supplementary Exam: నేటి నుంచే తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.. సెకండ్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నం రెండున్నర నుంచి 5.30 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా 933 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
Read Also : Varahi Yatra: పవన్ వారాహి యాత్రపై కొనసాగుతున్న సస్పెన్స్
Also Read
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు 2 లక్షల 70 వేల 583 మంది.. రెండో సంవత్సరం లక్ష 41 వేల 742 మంది విద్యార్థులు.. మొత్తం కలిపి 4 లక్షల 12 వేల 325 మంది స్టూడెంట్స్ ఈ పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని.. మాల్ ప్రాక్టీస్ వంటి అక్రమాలకు పాల్పడినతే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
Read Also : Egypt: ఈజిప్టులో ఘోర ప్రమాదం.. 27 మంది ప్రయాణిస్తున్న పడవలో మంటలు.. ముగ్గురు గల్లంతు
వేగంగా మూల్యాంకనం పూర్తి చేసి వీలైనంత త్వరగా ఫలితాలను ప్రకటించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తులు చేస్తుంది. అయితే పరీక్షాకేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని సూచించారు. నిమిషం అలస్యమైన పరీక్ష కేంద్రాల్లోకి అనుమతివ్వమని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఎలాంటి ఒత్తిడి.. భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించింది. పరీక్ష రాసే సమయంలో ప్లైయింగ్ స్వ్కాడ్ తనిఖీలు చేపడుతుంది.. మాల్ ప్రాక్టీస్ చేసిన వారిని వెంటనే డీబార్ చేస్తామని ఇంటర్ బోర్డు పేర్కొనింది.
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
-
Trump – Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా – ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్తో నెతన్యాహు ఫైర్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!