America: కసాయి తల్లి.. కొడుకు గొంతు కోసి చంపిన భారత సంతతికి చెందిన మహిళ
- కొడుకు గొంతు కోసి చంపిన భారత సంతతికి చెందిన మహిళ
- పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు
- ఆ మహిళను 48 ఏళ్ల సరితా రామరాజుగా గుర్తించారు
అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని శాంటా అనాలో భారత సంతతికి చెందిన మహిళ తన 11 ఏళ్ల కొడుకును గొంతుకోసం చంపింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆ మహిళను 48 ఏళ్ల సరితా రామరాజుగా గుర్తించారు. కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం దోషిగా తేలితే ఆమెకు 26 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని తెలిపింది.
Also Read:Ponnam Prabhakar : ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలి
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2018లో విడాకులు తీసుకున్న తర్వాత రామరాజు కాలిఫోర్నియా నుంచి వెళ్లిపోయాడు. ఆమె తన కొడుకుతో కలిసి శాంటా అనాలో ఒక మోటెల్లో ఉంటోంది. ఆమె తనకు.. తన కొడుకుకు డిస్నీల్యాండ్కు మూడు రోజుల పాస్లను కొనుగోలు చేసింది. మార్చి 19న రామరాజు మోటెల్ నుంచి బయటకు వెళ్లి అబ్బాయిని అతని తండ్రికి తిరిగి అప్పగించాల్సిన రోజు, ఆమె ఉదయం 9.12 గంటలకు ఎమర్జెన్సీ నెంబర్ 911 కు ఫోన్ చేసి తన కొడుకును చంపి, ఆత్మహత్యకు మాత్రలు వేసుకున్నట్లు తెలిపింది.
Also Read:Keerthy Suresh : బాలీవుడ్ లో మరో సినిమాకు మహానటి గ్రీన్ సిగ్నల్
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. తన కొడుకును చంపి, మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆమె అంగీకరించింది. గదిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. చనిపోయిన బిడ్డను యతిన్ రామరాజుగా గుర్తించారు. సరితా రామరాజును అరెస్టు చేశారు. గత సంవత్సరం నుంచి సరితా రామరాజు, రామరాజు మధ్య కస్టడీ వివాదం కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. వైద్య చికిత్స, పాఠశాల విద్యకు సంబంధించిన నిర్ణయాలను రామరాజు ఏకపక్షంగా తీసుకున్నాడని.. అతను డ్రగ్స్ కు బానిసయ్యాడని సరిత ఆరోపించింది. రామరాజు బెంగళూరులో జన్మించాడని కోర్టు పత్రాలు వెల్లడించాయి. ఇద్దరు తల్లిదండ్రుల మధ్య కోపం కారణంగా పిల్లల జీవితాన్ని ప్రమాదంలో పడేయకూడదు అని ఆరెంజ్ కౌంటీ జిల్లా అటార్నీ టాడ్ స్పిట్జర్ అన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో