MLAs’ Wealth Analysis: దేశంలో 119 మంది బిలియనీర్ ఎమ్మెల్యేలు.. ఈ 3 రాష్ట్రాలలోనే అధికం…
- ఈ మూడు రాష్ట్రాల్లో కోటీశ్వరులు
- టాప్1 జాబితాలో ఏపీ
- టాప్ 2లో కర్ణాటక రాష్ట్రం
- అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల పారదర్శకతపై పనిచేస్తున్న అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ దేశంలోని 28 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలను డాటాను విశ్లేషించింది. మొత్తం 4,123 మంది ఎమ్మెల్యేలలో 4,092 మంది అఫిడవిట్లను పరిశీలించింది. ఈ మేరకు ఓ నివేదిక తయారు చేసింది. గత ఐదు సంవత్సరాలలో వేరే పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచి.. పార్టీ మారిన 63 మంది ఎమ్మెల్యేల జాబితా కూడా రూపొందించింది. ఎమ్మెల్యేల నేర నేపథ్యం, వారి ఆస్తుల వివరాల గురించి తెలుసుకుందాం..
READ MORE: Shocking: తాగుడుకు బానిసై, అనారోగ్యం బారిన టాలీవుడ్ స్టార్ హీరో?
Also Read
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
- Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
- IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం.. భారత ఎమ్మెల్యేల సగటు ఆస్తులు దాదాపు రూ.18 కోట్లు. ఎన్నికల సంఘానికి తమ క్రిమినల్ కేసుల గురించి సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేల సగటు ఆస్తులు దాదాపు రూ.21 కోట్లు. కాగా, క్రిమినల్ కేసులు లేని ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ. 15 కోట్ల 32 లక్షలు. 4,092 మంది ఎమ్మెల్యేలలో 119 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు. ఇది మొత్తం ఎమ్మెల్యేలలో దాదాపు 3 శాతం. బిలియనీర్ ఎమ్మెల్యేల పరంగా అగ్ర రాష్ట్రాల జాబితాలో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఎమ్మెల్యేల వాటా దాదాపు మూడింట రెండు వంతులు.
READ MORE: Shocking: తాగుడుకు బానిసై, అనారోగ్యం బారిన టాలీవుడ్ స్టార్ హీరో?
ఈ 3 రాష్ట్రాల్లోనే 76 మంది బిలియనీర్ ఎమ్మెల్యేలు..
మొత్తం ఎమ్మెల్యేలలో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక శాతం ఎమ్మెల్యేలు కోటీశ్వరులు. ఇక్కడి 174 మంది ఎమ్మెల్యేలలో 27 మంది (16 శాతం) కోటీశ్వరులు. కాగా, కర్ణాటకలోని 223 మంది ఎమ్మెల్యేలలో 31 మంది (సుమారు 14 శాతం) బిలియనీర్లు. కర్ణాటకలో 31 మంది ఉన్న శాతం పరంగా ఆంధ్రప్రదేశ్ ముందుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తరువాత.. మహారాష్ట్ర మూడవ స్థానంలో ఉంది. తెలంగాణ, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీలలో బిలియనీర్లు అయిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్రలోని మొత్తం 286 మంది ఎమ్మెల్యేలలో బిలియనీర్ ఎమ్మెల్యేల సంఖ్య 18 (6 శాతం). కాగా, తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేలలో 5 గురు కోటీశ్వరులు. అదే సమయంలో, హర్యానా- 5, అరుణాచల్ ప్రదేశ్ -3, ఢిల్లీ-3 , మధ్యప్రదేశ్ -3 రూ. 100 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు.
తాజావార్తలు
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
-
IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
-
Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!