Covid-19 : భారత్ లో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశంలో కరోనా తీవ్రత మెల్లిమెల్లిగా పెరుగుతుంది. గత కొన్ని రోజుల నుంచి కొత్త కేసులు నమోదువుతున్నాయి. ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. మౌలిక వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గత 11 రోజుల నుంచి 5 వేలకు పైగానే కొత్త కేసులు నమోదు అవుతుండటంతో కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4,282 కరోనా కేసులు నమోదు కావడం విశేషం. ఇక కరోనా వైరస్ కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇదే విజయాన్ని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Also Read : Delhi: అమానుషం.. వ్యక్తిని కారుతో గుద్ది బ్యానెట్ పై 3కి.మీ లాక్కెళ్లిన ఎంపీ డ్రైవర్
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
దీంతో దేశంలో కొత్తగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యతో పోల్చుకుంటే ఇప్పటి వరకు దేశంలో 5,21,5447కి పెరిగింది. ఇందులో కేరళలో 6 మంది ఇవాళ ప్రాణాలు కోల్పోయారు. ఇక యాక్టివ్ కేసుల సంఖ్యా పరంగా చూస్తే 47,246 గా ఉంది. ఇప్పటి వరకు 5,874 వైరస్ కేసులు నమోదు అయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 49,015గా ఉంది. ఇవాళ నమోదైన రోజు వారీ సానుకూలత రేటు 4.92 శాతం కాగా వారాంతపు పాజిటివిటీ రేటు 4.00 శాతంగా ఉంది. మొత్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 4.49 కోట్లుగా ఉంది. అంటే 4,49,49,671 గా ఉంది. మొత్తం ఇన్ఫెక్షన్ లో 0.11 :శాతం ఉండగా.. జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.71 శాతంగా నమోదైంది. అయితే ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 వరకు 87,038 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 4.282 మందికి పాజిటివ్ వచ్చింది.
Also Read : Future of Jobs 2023: వచ్చే ఐదేళ్లలో ఉద్యోగాల్లో కోత విధించే ఛాన్స్
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!