WHO Trachoma Free India: వైద్యరంగంలో దేశానికి అద్భుత విజయం.. ట్రాకోమా ఫ్రీగా అవతరించిన భారత్
- వైద్యరంగంలో దేశానికి అద్భుత విజయం..
- ట్రాకోమా ఫ్రీగా అవతరించిన భారత్.
WHO Trachoma Free India: ట్రాకోమా.. అంటే క్లామిడియా ట్రాకోమాటిస్ వైరస్ వల్ల కలిగే కంటి వ్యాధి. ప్రపంచంలోని ప్రజలు పాక్షికంగా అంధత్వానికి ప్రభావితమవుతారు. ఈ వ్యాధి చేతులు, బట్టలు, పరుపులు లేదా గట్టి ఉపరితలాల ద్వారా ద్వారా వ్యాపిస్తుంది. ఇది కంటికి నొప్పిని కలిగిస్తుంది. అంతేకాకుండా కార్నియాను శాశ్వతంగా దెబ్బతీస్తుంది. ఇకపోతే ఈ ఏడాదిలో భారతదేశ ఆరోగ్య రంగం పెద్ద విజయాన్ని సాధించింది. దేశం ఇప్పుడు ట్రాకోమా వ్యాధి నుండి విముక్తి పొందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2024 నాటికి ట్రాకోమా వ్యాధిని ప్రజారోగ్య సమస్యగా తొలగించిందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆగ్నేయాసియా ప్రాంతంలో ఈ ఘనత సాధించిన మూడో దేశంగా భారత్ నిలిచింది. అంతకుముందు నేపాల్, మయన్మార్ కూడా ఆగ్నేయాసియా ప్రాంతంలో ట్రాకోమాను తొలగించిన దేశాల లిస్ట్ లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 19 దేశాలు ట్రాకోమాను తొలగించడంలో విజయవంతమయ్యాయి.
Swag : శ్వాగ్ సినిమాని ఎవ్వరూ కూడా బాలేదని అనలేదు : శ్రీ విష్ణు
Also Read
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
- Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ సమాచారం ఇస్తూ.., ట్రాకోమా అనే ప్రజారోగ్య సమస్యను ఈ బాధాకరమైన వ్యాధి నుండి లక్షలాది మందిని విముక్తి చేయడానికి భారతదేశం సాధించిన విజయాలు, దేశం నిబద్ధతకు నిదర్శనమని భారత ప్రభుత్వం ప్రశంసించింది. ఇక సంస్థ డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ.. భారతదేశం సాధించిన ఈ విజయం వెనుక ప్రభుత్వ బలమైన నాయకత్వం, ఆరోగ్య కార్యకర్తల నిబద్ధత ఉందని అన్నారు.
Deputy CM Pawan Kalyan: కుమార్తె ఆధ్యతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యునిసెఫ్ సహకారంతో 1963లో దేశంలో ఈ వ్యాధికి వ్యతిరేకంగా ఒక ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సమగ్ర ట్రాకోమా నియంత్రణ కార్యకలాపాల కార్యక్రమంతో పాటు జాతీయ ట్రాకోమా నియంత్రణ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ 79.1%, రాజస్థాన్ 74.2%, ఉత్తరప్రదేశ్ 68.1% ఉన్నాయి. ఇది కాకుండా, గుజరాత్లో 56%, మధ్యప్రదేశ్లో 41.3%, బీహార్లో 30%, జమ్మూ కాశ్మీర్లో 60% ట్రాకోమా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు.
తాజావార్తలు
-
AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!