Maha Kumbh Mela 2025: మహాకుంభమేళాలో అట్రాక్షన్గా పూసలమ్మాయి..అసలు మైండ్లోంచి పొవట్లేదుగా!
- దేదివ్యమానంగా జరుగుతున్న మహా కుంభమేళా.
- మహా కుంభమేళాలో అట్రాక్షన్ గా మారిన 'మోనాలిసా'.
- సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా 'మోనాలిసా'.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maha Kumbh Mela 2025: మహాకుంభమేళా అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రసిద్ధి చెందింది. ఈసారి ప్రయోగ్ రాజ్ లో నిర్వహిస్తున్న కుంభమేళాలో కోట్లది మంది భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి వస్తున్నారు. ఇప్పటికే, అఘోరీలు, నాగ సాధులు, రుషులతో పాటు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. అయితే, ఈ కుంభమేళాలో పూసలు అమ్ముతున్న ఓ యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఆమె పేరు ‘మోనాలిసా’. ఆమె ఇండోర్కు చెందిన యువతి. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో నేచురల్ అందంతో ఆకట్టుకుంటున్న మోనాలిసా, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్గా మారింది. ఆమె కాటుక పెట్టిన తేనె కళ్లతో, డస్కీ స్కిన్, సింపుల్ హెయిర్ స్టైల్తో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆమె లుక్లో ఉన్న ఆ చక్కని చిరునవ్వు, చూస్తే చూడాలనిపించే అందం, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుత కుంభమేళలో ఆమె ఫొటోలు, వీడియోలు తెగ వైరల్గా మారాయి.
Also Read: Vaikuntha Dwara Darshan: శ్రీవారి ఆలయంలో నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఇకపోతే, మోనాలిసా కుంభమేళాలో పూల దండలు, రుద్రాక్షలను విక్రయిస్తూ భక్తులకు అందిస్తోంది. ఆమె తన స్వభావంతో కూడా చాలా ఇన్నొసెంట్గా కనిపిస్తోంది. ఇక కొందరు ఔత్సహికులు ఆమెతో మాట్లాడానికి ప్రయత్నించి వీడియోలు కూడా తీసుకున్నారు. వీటిని చుసిన కొందరు ఆమె మాటలు వింటుంటే కడుపు నిండిపోయిన అనుభవం కలుగుతుందని.. ఆమె ప్రతి చర్యలోనూ ఒక ఆధ్యాత్మికత, ప్రపంచానికి చెందిన ఒక సరళత కనిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె వీడియోలు, ఫొటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.
Also Read: Mahakumbh 2025 : మహా కుంభ మేళాకు తరలి వస్తున్న కోట్లాది మంది భక్తులు.. వాళ్లను ఎలా లెక్కిస్తారు ?
ముఖ్యంగా ఆమె కళ్లకు సంబంధించిన కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. “ఆ కళ్లు ఎంత అందంగా ఉన్నాయి” అంటూ నెటిజన్లు పెద్దెత్తున కామెంట్లు చేస్తున్నారు. ఈ కుంభమేళాలో ప్రస్తుతం హర్ష రిచారియా తర్వాత మోనాలిసా తన అందంతో అందరిని ఆకట్టుకుంటోంది. ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి వివిధ మీడియా సంస్థలు పోటీపడుతున్నాయి. మొత్తంగా, కుంభమేళ లో మోనాలిసా తన చక్కని కళ్లతో, నేచురల్ అందంతో ఒక రేంజ్లో సోషల్ మీడియాలో ఫెమస్ అయిపోయింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!