Toshakhana case: తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధానికి మూడేళ్ల జైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toshakhana case: తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దోషిగా తేలింది. కోర్టు అతనికి మూడేళ్ల శిక్ష విధించింది. శిక్ష పడిన తర్వాత ఇమ్రాన్ వచ్చే ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ ఖజానా నుండి ఖరీదైన బహుమతులను చౌక ధరలకు విక్రయించారని ఆరోపించారు. ఈ బహుమతులు విదేశాల నుంచి వచ్చాయి.
Read Also:Wheat Import Tax: గోధుమలపై దిగుమతి పన్ను తగ్గింపు.. పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం
Also Read
- Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది".. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
పాకిస్థాన్ మీడియా ప్రకారం.. శనివారం ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు తోషాఖానా కేసులో పీటీఐ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ను దోషిగా నిర్ధారించింది. తీర్పు వెలువరిస్తూనే కోర్టు అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు పీటీఐ చీఫ్కి రూ.100,000 జరిమానా కూడా విధించింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. మాజీ ప్రధాని నిజాయతీ ప్రదర్శించారని అన్నారు. ఈ అవినీతి కేసులో ఇమ్రాన్ చాలా కాలంగా విచారణను ఎదుర్కొంటున్నారు. ట్రయల్ కోర్టు నిర్ణయం తర్వాత ఇమ్రాన్ రాజకీయ జీవితం కూడా ముగిసినట్లే. పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ తోషాఖానా కేసులో దోషిగా తేలడంతో వచ్చే ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. త్వరలో పాకిస్థాన్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఇమ్రాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also:Samantha Myositis Treatment: మయోసైటిస్ చికిత్స కోసం స్టార్ హీరో నుంచి 25 కోట్లు.. సమంత ఏమన్నారంటే?
తోషాఖానా కేసు అంటే ఏమిటి?
2022 ఆగస్టులో ఇమ్రాన్ ఖాన్పై తోషాఖానా కేసు నమోదైంది. పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ (ECP)కి వార్షిక ఆస్తుల సమర్పణలో తోష్ఖాన్ బహుమతుల వివరాలను ఇమ్రాన్ పంచుకోలేదని ఆరోపించారు. ఆ తర్వాత ECP ఇమ్రాన్ను కొద్ది కాలం పాటు ప్రభుత్వ పదవికి అనర్హులుగా ప్రకటించింది. ఇది మాత్రమే కాదు. ఇమ్రాన్ నిజాయితీ లేకుండా తప్పుడు ప్రకటనలు చేయడం వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. 2.15 కోట్లకు అన్ని బహుమతులను కొనుగోలు చేసినట్లు ఇమ్రాన్ ఎన్నికల కమిషన్కు తెలిపారు. అమ్మితే రూ.5.8 కోట్లు వచ్చాయి. కానీ ఈ మొత్తం 20 కోట్లకు పైగానే అని తేలింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
-
Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
-
Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
-
Sree Vishnu : శ్రీవిష్ణు బంపర్ ఆఫర్.. ‘దీవాన’కు బై 1 గెట్ 1 ప్రకటించిన హీరో!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!