Hyundai Motor India IPO: ఇన్వెస్టర్లకు షాక్.. ఊహించిన దాని కంటే తక్కువగా మార్కెట్లోకి ఎంట్రీ
- ఇన్వెస్టర్లకు షాక్..
- ఊహించిన దాని కంటే తక్కువగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన 'హ్యుందాయ్ మోటార్ ఇండియా'.
- ఒక్కో షేరుకు రూ. 1931 గా లిస్ట్ అయ్యింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyundai Motor India IPO: భారతదేశపు అతిపెద్ద ఐపిఓ రూ.27,870 కోట్ల ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ స్టాక్ మార్కెట్లో నిరుత్సాహకర లిస్టింగ్తో మొదలైంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ లిస్టింగ్ ఈ రోజు (అక్టోబర్ 22) న దేశీయ మార్కెట్లో నష్టాలతో మొదలైంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా షేర్లు బిఎస్ఇ, ఎన్ఎస్ఇలో నష్టాలలో ప్రారంభమయ్యాయి. హ్యుందాయ్ మోటార్ షేర్ ధర అంచనా కంటే తక్కువతో లిస్టింగ్ అయ్యింది. ప్రారంభమైన తర్వాత కూడా స్టాక్ దాదాపు 3% కంటే ఎక్కువ పడిపోయింది. ఈ ఐపిఓకు 2.37 శాతం సబ్స్క్రైబ్ చేయబడింది.
Read Also: Gold Rate Today: పెరుగుదలకు నో బ్రేక్.. 80 వేలకు చేరువైన బంగారం!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
దక్షిణ కొరియా ఆటోమేకర్ హ్యుందాయ్ భారతీయ ఆర్మ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ స్టాక్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) ఈ రోజు ఉదయం 10 గంటలకు హ్యుందాయ్ మోటార్ ఇండియా షేర్లు ఒక్కో షేరుకు రూ. 1,931 గా లిస్ట్ అయ్యింది. దాని ఇష్యూ ధర నుండి 1.5% తగ్గింపుతో జాబితా చేయబడ్డాయి. ఈ షేరు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో రూ.1,931 స్థాయిలో లిస్ట్ కాగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఒక్కో షేరు ధర రూ.1,934గా నమోదైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆటో రంగంలో ఐపీఓ వచ్చింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ యొక్క ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ.1,934.
Read Also: Kalyani Priyadarshani : సీరియల్ నటుడితో పెళ్లి.. ఫ్యాన్స్కు షాకిచ్చిన భామ..?
27,870.16 కోట్ల ఈ ఐపీఓ ఇప్పటి వరకు భారతదేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ. హ్యుందాయ్ ఐపీఓ అక్టోబరు 15న బిడ్డింగ్ కోసం తెరవబడింది. ఈ బిడ్లు అక్టోబర్ 17న ముగిశాయి. ఇష్యూ తెరవడానికి చాలా రోజుల ముందు, గ్రే మార్కెట్ ధర (GMP) రూ. 570కి చేరుకుంది. దీని తర్వాత, సబ్స్క్రిప్షన్ కోసం ఇష్యూ తెరిచిన రోజున GMP రూ.63కి పడిపోయింది. ఇష్యూ ముగింపు రోజున GMP క్యాప్ ధర కంటే రూ. 32 తగ్గింది. దీని తర్వాత మళ్లీ జీఎంపీ పెరిగి రూ.95కి చేరింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!