Hayathnagar Crime: అధిక వడ్డీ కట్టలేకనే.. వ్యాపారి హత్య కేసును ఛేదించిన పోలీసులు
- హయత్ నగర్లో వ్యాపారి కాశీరావు హత్య కేసును ఛేదించిన పోలీసులు
- నలుగురిని అరెస్ట్ చేసిన హయత్ నగర్ పోలీసులు
- ముందుగా ప్లాన్ చేసి హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hayathnagar Crime: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో వ్యాపారి కాశీరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో హయత్నగర్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ముందుగా ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన వారు కాశీరావు దగ్గరి స్నేహితులేనని పోలీసులు నిర్ధారించారు. స్నేహితులకు ఇచ్చిన అప్పుకు కూడా 30 శాతం వడ్డీని కాశీరావు వసూల్ చేసినట్లు తెలిసింది. అధిక వడ్డీ కట్టలేక హత్య చేయాలని కాశీరావు స్నేహితులు డిసైడ్ అయ్యారని పోలీసులు వెల్లడించారు.
Read Also: CM Revanth Reddy: యాదాద్రి థర్మల్ స్టేషన్ రెండో యూనిట్ను జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Also Read
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
గత మూడు రోజుల క్రితం సర్జికల్ బ్లేడ్తో కాశీరావు గొంతు కోసి హత్య చేసిన అనంతరం శేఖర్ అనే నిందితుడు పీఎస్లో లొంగిపోయాడు. నలుగురు హత్య చేయగా.. పక్కా ప్రణాళిక ప్రకారం ఒక్కరు హత్య చేసినట్లు శేఖర్ లొంగిపోయాడు. హత్య చేసిన మరో ముగ్గురు బయట ఉండి బెయిల్ తెచ్చేందుకు ప్లాన్ చేశారు. పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటకు రావడంతో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఐతరాజు శంకర్, పెద్దగోని శేఖర్, పెద్దగోని సాయి, భవన సాయి ప్రసన్న కుమార్లు కలిసి హత్య చేసినట్లు గుర్తించి పోలీసులు రిమాండ్కు తరలించారు.
తాజావార్తలు
-
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!