Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Husband And Wife Committed Suicide In A Moment In Krishna District

Suicide: రూ.500 కోసం భార్యాభర్తలు ఆత్మహత్య

NTV Telugu Twitter
Published Date :January 20, 2024 , 5:54 pm
By Mahesh Jakki
Suicide: రూ.500 కోసం భార్యాభర్తలు ఆత్మహత్య
  • Follow Us :
  • google news
  • dailyhunt

Suicide: కృష్ణా జిల్లాలోని గుడివాడలో విషాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో భార్యాభర్తలు సూసైడ్ చేసుకున్నారు. 500 రూపాయల కోసం భార్యాభర్తల మధ్య వివాదం జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలో భార్య మీద కోపంతో ఇంట్లోనే ఉరి వేసుకొని భర్త కొలుసు రాంబాబు ఆత్మహత్య చేసుకున్నారు. భర్త ఉరి వేసుకున్న విషయాన్ని తల్లి కనకదుర్గ తన కొడుకుకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే తన తండ్రిని కొడుకు హుటాహుటిని ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే రాంబాబు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Read Also: Maharashtra: లింగమార్పిడి చేయించుకున్న పోలీస్ కానిస్టేబుల్.. మగబిడ్డకు తండ్రయ్యాడు..

తండ్రి చనిపోయిన విషయాన్ని ఫోన్ ద్వారా కుమారుడు తల్లికి వివరించాడు. భర్త మరణవార్త విని మనస్తాపం చెందిన భార్య కనకదుర్గ ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయింది. తండ్రి శవాన్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఉరి వేసుకుని వేలాడుతున్న తల్లిని చూసి కుమారుడు షాక్ అయ్యాడు. అమ్మనైన కాపాడుకుందాం అని కుమారుడు ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే అతని తల్లి కనకదుర్గ ప్రాణాలు కోల్పోయింది. చిన్న గొడవ కారణంగా క్షణికావేశంలో భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకొని దంపతుల మరణానికి గల కారణాలను వన్ టౌన్ పోలీసులు తెలుసుకుంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • couple suicide
  • Crime News
  • husband and wife
  • Krishna District

తాజావార్తలు

  • PBKS vs RCB: అదే జరిగితే.. ఫైనల్‌కు పంజాబ్‌!

  • Donald Trump: డొనాల్డ్ ట్రంప్కు షాక్ ఇచ్చిన అమెరికా కోర్టు.. ‘లిబరేషన్ డే’ టారిఫ్‌ పథకానికి బ్రేక్..!

  • Mahanadu 2025: నేడు మూడోరోజు టీడీపీ మహానాడు.. 5 లక్షల మందితో బహిరంగ సభ!

  • Hrithik Roshan: హృతిక్ రోషన్ తో హోంబలే ఫిల్మ్స్ గ్రాండ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్..!

  • Astrology: మే 29, గురువారం దినఫలాలు

ట్రెండింగ్‌

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions