Nellore: రూ.500 కడితే 7లక్షలు.. నెల్లూరులో మనీ స్కీం పేరుతో భారీ మోసం
- నెల్లూరులో జనాన్ని నమ్మించి రూ.కోట్లలో మోసం
- ట్రస్ట్ పేరుతో మోసం
Nellore: మనీ స్కీం పేరుతో నెల్లూరులో మోసం చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. కలువాయికి చెందిన వరాల కొండయ్య తన కుమారుడు సునాతం పేరుతో నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డులో ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. ట్రస్టు ద్వారా వివిధ ఏజెంట్ నియమించుకొని ప్రజల నుంచి రూ.500 నుంచి 6 వేల రూపాయల వరకూ వసూలు చేశారు. 500కడితే నెలకు ఏడు లక్షలు..ఆరు వేలు కడితే 18 లక్షలు ఇస్తామని ఆశపెట్టారు. డబ్బులు కట్టించిన వాళ్లకి ఖరీదైన బహుమతులు ఇస్తామని కూడా చెప్పారు. దీంతో పలువురు.. ప్రజల నుంచి డబ్బులు కట్టించారు. ప్రస్తుతం డబ్బులు అడుగుతుండడంతో సమాధానం చెప్పడం లేదని బాధితులు అంటున్నారు. చెన్నై… ప్రధాన కార్యాలయాన్ని నెల్లూరులో మరొక బ్రాంచిని ఏర్పాటుచేసి వసూలు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం బాధితులు కొండయ్యను ప్రశ్నించగా వచ్చే నెలలో అసలు ఇస్తానని చెప్పినట్లు తెలిసింది. అధికారులు విచారించి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: ATM Theft: 48 గంటల వ్యవధిలో మూడు ఏటీఏంలను కొల్లగొట్టేశారు..
తాజావార్తలు
-
GT vs KKR: విక్టరీ కోసం కోల్కతా పోరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Sachin Tendulkar: నా కెరీర్లో చూసిన బెస్ట్ క్యాచ్ అదే: సచిన్ టెండూల్కర్
-
Chanakya Niti: దరిద్రం దరిచేరకుండా.. అదృష్టం మీ తలుపు తట్టాలంటే ఇలా చేయండి! ఆచార్య చాణక్యుడి గోల్డెన్ టిప్స్
-
Strait Of Hormuz: ప్రపంచానికి ఇరాన్ శుభవార్త..
-
Pakistan: ‘‘డీలిమిటేషన్ బిల్లు’’పై పాకిస్తాన్ అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్..
ట్రెండింగ్
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!
-
How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..
-
8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్షిప్ Oppo Find X10 సిరీస్..!