HMPV News : ఉత్తరప్రదేశ్ లో HMPV మరణం.. క్లారిటీ ఇచ్చిన ఆస్పత్రి బృందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HMPV News : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బలరాంపూర్ ఆసుపత్రిలో ఒక మహిళ hmpv వైరస్ కారణంగా మరణించిందని వార్తలు వైరల్ అయ్యయి. ఇప్పుడు ఆసుపత్రి దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. రాజేంద్ర నగర్ నివాసి రామ్ అధర్ భార్య 60 ఏళ్ల మహిళ ఉషా శర్మ మరణించింది HMPV బారిన పడి కాదని.. వేరే ఆరోగ్య సమస్యలతో తను మరణించినట్లు బలరాంపూర్ ఆసుపత్రి తెలిపింది. లక్నోలో బలరాంపూర్ ఆసుపత్రిలో చేరిన ఆమె 05.01.2025తను దగ్గు, తేలికపాటి జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఆమెను అపోలో ఆసుపత్రిలో చేరారు.
Read Also:Manchu Manoj: పీఎస్లో ఫిర్యాదు.. మంచు మనోజ్కు అస్వస్థత..!
Also Read
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
చికిత్స సమయంలో తనకు hmpv పాజిటివ్ అని చెప్పారు. రోగి 07.05.2025న అపోలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఆమెను 07.01.2025న చరక్ ఆసుపత్రిలో చేర్చారు. రోగి ఉషా శర్మను 08.01.2025న చరక్ ఆసుపత్రి KGMUకి రిఫర్ చేసింది. తరువాత KGMU నుండి ఆమెను బలరాంపూర్ ఆసుపత్రికి రిఫర్ చేసింది. 08.01.2025న ఉషా శర్మ శ్వాసకోశ సమస్యలు, బలహీనత, వైరల్ న్యుమోనైటిస్/AKI/ టైప్ 2 DM/HTN/హైపోథైరాయిడిజం పాత టీబీ హిస్టరీతో రాత్రి 9.40 గంటలకు ఆసుపత్రిలో చేరారు. రోగి నమూనాలను KGMU మైకోబయాలజీ ల్యాబ్కు పంపగా, నివేదికలో నెగిటివ్ గా తేలింది.
Read Also:CM Revanth Reddy: కాంగ్రెస్ను గెలిపించండి.. మరో రెండు గ్యారెంటీలు విడుదల చేసిన సీఎం
12.01.2025న మధ్యాహ్నం 1:45 గంటలకు రోగికి మూర్ఛలు వచ్చాయని, వాంతులు అయ్యాయని, అపస్మారక స్థితిలోకి వెళ్లారని ఆసుపత్రి తెలిపింది. రోగిని వెంటనే ఐసియుకి తరలించారు. అక్కడ తనకు సరైన చికిత్స అందించారు. కానీ రోగి 13.01.2025న మధ్యాహ్నం 12:05 గంటలకు మరణించారు. పైన పేర్కొన్న వ్యాధులతో పాటు, రోగి మూర్ఛ ఎపిసోడ్, ఆస్పిరేషన్ న్యుమోనియా, హైపోకలేమియా, గుండె ఆగిపోవడం వల్ల మరణించినట్లు ఆసుపత్రి తెలిపింది.
- Tags
- HMPV
- lucknow news
- UP news
తాజావార్తలు
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్రూఫ్, 6 ఎయిర్బ్యాగ్స్తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్లో నిరసనలు
-
BCCI: కోచ్గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!