Himanta Biswa Sarma: సెక్యులర్ సోదరులుగా ప్రకటించుకున్న వారు.. కేరళ స్టోరీ చూడండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనుమాన్ జయంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ ఆధ్వర్యంలో ‘హిందూ ఏక్తా యాత్ర’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా హిందూ ఏక్తా యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద్భంగా హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. ఐదు నెలల్లో తెలంగాణలో రజాకార్ల రాజ్యం పోయి రామ రాజ్యం వస్తుందన్నారు. 15 నిమిషాలు సమయం ఇవ్వండి.. పోలీసులు పక్కకి ఉండండి అన్నా.. ఒవైసీకి చెబుతున్న మేము ఓపిక తో ఉన్నాం కాబట్టి మీరు ఉన్నారని గుర్తుపెట్టుకోండని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘తెలంగాణా లో రామరాజ్యం తెచ్చేందుకు ఒక నూతన సమూహం ఏర్పడింది.. తెలంగాణతో పోలిస్తే అస్సాం చాలా చిన్నది..
Also Read : Spy Camera : యాజమానురాలి బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టిన పనోడు
Also Read
- Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
- Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ఆర్థికంగా కూడా చిన్నదే… కానీ.. మేము ఉద్యోగులకు 1 వ తేదీన జీతాల ను ఇస్తున్నాం.. తెలంగాణ లో మాతో పోల్చి చూస్తే 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి… కానీ 50 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.. తెలంగాణ ప్రతిష్టను లిక్కర్ స్కామ్ తో జాతీయ స్థాయిలో దిగజార్చింది. బీఆర్ఎస్ సర్కార్ కి వీఅర్ఎస్ ఇచ్చే రోజు దగ్గర్లో ఉంది. బండి సంజయ్ ని అనేక సార్లు జైల్లో వేశారు… ఆయన బయటికి వచ్చిన ప్రతిసారి హనుమాన్ లాగా శక్తిని పుంజుకుంటున్నారు. భారత దేశంలో మోడీ లేకపోతే పాకిస్తాన్ లాంటి ఇతర దేశల్లాంటి పరిస్థితి వచ్చేది. భారత్ ని మోడీ విశ్వ గురు చేస్తారు… అనేక దేశాలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డప్పటికి భారత్ ఆర్థిక వ్యవస్థ చెక్కుచెదరలేదు… అది మోడీ ఘనత. సెక్యులర్ సోదరులుగా ప్రకటించుకున్న వారు.. కేరళ స్టోరీ చూడండి… మేము అస్సాంలో మదర్స లను బంద్ చేశాం..’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Congress: “ఇక అధిష్టానం నిర్ణయమే”.. సీఎం అభ్యర్థిపై ఎమ్మెల్యేల ఏకగ్రీవ తీర్మానం..
తాజావార్తలు
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
-
TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!