High Tension: జనగామ జిల్లా బచ్చన్నపేటలో హైటెన్షన్.. ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే వెలిసిన గుడిసెలు
- జనగామ జిల్లాలోని బచ్చన్న పేటలో హై టెన్షన్..
- ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే వెలిసిన గుడిసెలు..
- వెంటనే గుడిసెలు తీసివేయాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు: పోలీసులు
High Tension: జనగామ జిల్లాలోని బచ్చన్న పేటలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే గుడిసెలు వెలిశాయి. బచ్చన్నపేట మండల కేంద్రంలోని గోపాల్ నగర్ సర్వే నెంబర్ 174 లోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ గుడిసెలు వెలవడంతో.. వాటిని తొలగించడానికి భారీగా స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. గుడిసె వాసులతో ఏసీపీ అంకిత్ కుమార్ సంప్రదింపులు జరుపుతున్నారు. వెంటనే గుడిసెలు తీసివేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుడిసెలు తీసి వేసే ప్రసక్తే లేదని గుడిసె వాసులు తేల్చి చెప్పారు. ప్రభుత్వం తమకు ఇంటి స్థలాలు కేటాయించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని గుడిసె వాసులు డిమాండ్ చేశారు.
Read Also: Financial Fraud : షాకింగ్.. మూడేళ్లలో 47శాతం మంది యూపీఐ, క్రెడిట్ కార్డ్ మోసాలకు గురయ్యారు
Also Read
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
దీంతో ప్రభుత్వ భూమిలో అక్రమంగో గుడిసెలు వేసి అతిక్రమకు పాల్పడ్డారని ఏసీపీ పేర్కొన్నారు. తక్షణమే ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గోపాల్ నగర్ లోని సర్వే నెంబర్ 174 దగ్గర పోలీసులు మోహరించారు. ఎలాంటి సమస్య లేకుండా పరిష్కారం చేసుకోవాలని ఏసీపీ అంకిత్ కుమార్ చెప్పుకొచ్చారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
తాజావార్తలు
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!