Bandaru Dattatreya: గొల్ల కురుమలు సంఘటితంగా ఉండి అభివృద్ధి చెందాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandaru Dattatreya: గొల్ల కురుమలు అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారని.. ఈ వర్గాలు సంఘటితంగా ఉండి అభివృద్ధి చెందాలని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ నేత క్యామా మల్లేష్ అధ్యక్షతన జరిగిన కురుమల దసరా సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. గ్రామాల్లో పాడి, పశుసంపద ఇంకా అభివృద్ధి చెందాలని, వాటికి సంబంధించిన పరిశ్రమలు కూడా ముందుకు తీసుకువచ్చి అందులో గొల్ల కురుమలు ముందుకు రాణించాలని సూచించారు.
Asaduddin Owaisi: ప్రధానిపై సెటైర్లు.. ఆయనంటే మోడీకి ఎందుకంత భయం?
Also Read
సామాజికంగా,సాంస్కృతికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో కురుమలు వెనుకబడి ఉన్నారని, వాళ్ల అభ్యున్నతికి తన వంతు సహకారం చేస్తానని గవర్నర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జయపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, కురుమల రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, డీసీసీబీ ఉపాధ్యక్షులు కొత్త కురుమ సత్తయ్య పాల్గొన్నారు
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!