ICC Mens Player Of The Month: బుమ్రాను కాదని.. పాకిస్తాన్ ఆటగాడికి అవార్డు
- బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో అదరగొడుతున్న జస్ప్రీత్ బుమ్రాకు గట్టి ఎదురుదెబ్బ
- బుమ్రాను కాదని..
- పాకిస్తాన్ ఆటగాడికి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Mens Player Of The Month: బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో అదరగొడుతున్న జస్ప్రీత్ బుమ్రాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందుగా నవంబర్ 2024 నెలకు గాను ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఐసీసీ జస్ప్రీత్ బుమ్రాను నామినేట్ చేసింది. బుమ్రాతో పాటు మార్కో యాన్సెన్, హారిస్ రౌఫ్ కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. తాజాగా ఐసీసీ ఈ అవార్డు విజేతను ప్రకటించింది. ఇందులో పాకిస్తాన్ పేసర్ హారిస్ రౌఫ్ ఈ అవార్డును గెలుచుకోవడం ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది.
Also Read: Mallikarjun Kharge: సభ అంతరాయాలకు రాజ్యసభ ఛైర్మనే కారణం
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ఇకపోతే, హరిస్ రౌఫ్ గత నెలలో ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మూడు వన్డేల్లో 10 వికెట్లు పడగొట్టి 22 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ విజయానికి కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 9 మ్యాచ్ల్లో మొత్తం 18 వికెట్లు తీశాడు.ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ కూడా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ తర్వాత జరిగిన టీ20ఐ సిరీస్లో కూడా హారిస్ రౌఫ్ మంచి ప్రదర్శన కనబరిచాడు. సిడ్నీలో తీసిన 4 వికెట్లతో సహా టీ20 సిరీస్లో మొత్తం 5 వికెట్లు పడగొట్టాడు. ఆ నెల చివరిలో అతను జింబాబ్వేలో పర్యటించి, వన్డే సిరీస్లో మొత్తం 3 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా, పాకిస్తాన్ వన్డే సిరీస్ ను గెలుచుకుంది. మొత్తంగా పాకిస్తాన్ నుండి ఈ అవార్డును గెలుచుకున్న 5వ ఆటగాడిగా హారిస్ రౌఫ్ నిలిచాడు.
Also Read: Heart Attack For Student: తరగతి గదిలోనే హార్ట్ ఎటాక్తో కుప్ప కూలిన బాలిక (వీడియో)
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టులో భారత్ విజయం సాధించింది. జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్లో మొత్తం 8 వికెట్లు తీయడంతో బుమ్రాతో 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 30 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్లో 42 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దింతో అతను ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికయ్యాడు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!