Governor Abdul Nazeer: విద్యను సమాజ హితం కోసం వినియోగించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Abdul Nazeer: ప్రతి విద్యార్థి తాము సమర్జించిన విద్యను సమాజ హితం కోసం వినియోగించాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్.. తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన.. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు.. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రపంచంలోనే యువ శక్తి ఉన్న దేశం భారత్.. సహజ వనరుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. వ్యవసాయం ప్రధానంగా పాడి పరిశ్రమతో మొదలైంది.. కాలుష్య నివారణతో కూడిన సమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు గవర్నర్ అబ్దుల్ నజీర్.
Read Also: Kishan Reddy: బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులతో కిషన్ రెడ్డి సమావేశం
Also Read
- ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
- Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేరళ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ ఎమ్మార్ శిశిథర్ మాట్లాడుతూ.. విద్య, వైద్యం, పరిశోధన విభాగంలో ముందు భాగంలో నిలిచిందని యూనివర్సిటీపై ప్రశంసలు కురిపించారు.. ఎస్వీయూ 42 కేంద్రాలలో మంచి సేవలు అందిస్తోందన్నారు. రైతులకు పూర్తి స్థాయి సేవలు అందించి దేశ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలన్న ఆయన.. 183 రకాల ఆవులు దేశంలో వున్నాయి.. డెయిరీ రంగంలో దేశం ప్రపంచంలోనే అగ్రభాగాన నిలిచిందన్నారు. పౌల్ట్రీ రంగంలో కూడా ఆంధ్ర పురోగతి సాధించింది.. 62 శాతం ప్రజలు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడ్డారని వెల్లడించారు కేరళ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ ఎమ్మార్ శిశిథర్.
తాజావార్తలు
-
Kangana Ranaut: కంగనా, రామ్దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
-
Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!