Minister Amarnath: బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా
అల్లూరి జిల్లా పాడేరులో జరిగిన బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు.. గాయపడ్డ వారికి లక్ష రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.
Read Also: Pragya Jaiswal : కిర్రాక్ పోజులతో నెటిజన్స్ కు సండే ట్రీట్ అందించిన హాట్ బ్యూటీ..
Also Read
- West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- Astrology: మే 1 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..!
- RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
బస్సు ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 23 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఒకరు 55 ఏళ్ల నారాయణమ్మగా గుర్తించారు. మరొక వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో క్షతగాత్రులకు పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారు. పాడేరు ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. అనంతరం అక్కడి నుండి పాడేరు జిల్లా ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు.
Read Also: RC16: వైష్ణవ్ కే కాదు చరణ్ కూడా అతడే విలన్.. ?
అంతకుముందు అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్, ఆడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర బాధితులను పాడేరు జిల్లా ఆస్పత్రిలో పరామర్శించారు. మరోవైపు పాడేరు బస్సు ప్రమాదంలో గాయపడిన నలుగురిని మెరుగైన చికిత్స కోసం విశాఖ మెడికవర్ హాస్పిటల్ కు తరలించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన చిన్నమ్మలు, బోడి రాజు, దుర్గ భవాని, రమణలకు చికిత్స అందిస్తున్నారు.
తాజావార్తలు
-
West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
-
TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
-
Mamata Banerjee: బీహార్, మహారాష్ట్ర కాదు.. ఇది బెంగాల్.. ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ విమర్శలు
-
LPG Cylinder Price: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు.. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ. 993 పెంపు
-
Astrology: మే 1 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!