Heart-Attack : డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి
సడన్ గా గుండెపోటుకు గురై.. కుప్పకూలిపోయి.. మరణిస్తున్న వారి సంఖ్య ఇటివలే కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అప్పటి వరకు బాగున్న వ్యక్తులు జిమ్ చేస్తూనో.. సినమా చూస్తునో.. వాకింగ్ చేస్తునో.. డ్యాన్స్ చేస్తునో ఒక్కసారిగా కిందపడి ప్రాణాలు కోల్పోతున్నారు. కారణాలు ఏమైనాప్పటికీ ఈ ఘటనలో తీవ్రభయాందోళనలకు గురిచేస్తున్నాయి. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో కూడా తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి.. డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు.
Also Read : Child Care Leave: మహిళా ఉద్యోగులకు జగన్ కానుక.. చైల్డ్ కేర్ లీవ్ వాడుకునే ఛాన్స్
Also Read
- Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
- CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
ఈ ఘటన వెలుగు చూడడంతో స్థానికంగా విషాదం నెలకొంది. అతడు సురేంద్ర కుమార్ దీక్షిత్, తపాలా శాకలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఓ ఈవెంట్ లో సురేంద్ర కుమార్ దీక్షిత్ డాన్స్ చేస్తూ.. హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రిక తరలించగా.. అతనికి గుండెపోటు సడన్ గా రావడంతో చనిపోయాడని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో సురేంద్ర కుమార్ దీక్షిత్ ఓ పాటకు తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కిందపడిపోయాడు.
Also Read : Medaram Crime: దారుణం.. మేడారంలో పూజారి దారుణ హత్య.. బండరాళ్లతో తలపై..
దీంతో ఆయనతో పాటు అప్పటి వరకు డ్యాన్స్ చేస్తున్న వారు అతనికి సహాయం చేసేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. ఇదంతా ఆ వీడియోలో కనిపిస్తోంది. భోపాల్ తో పాటు మేజర్ ధ్యాన్ చంద్ హాకీ స్టేడియంలో 34వ ఆలిండియా పోస్టర్ హాకీ టోర్నమెంట్ ను తపాల శాఖ నిర్వహించింది. మార్చ్ 13 నుంచి 17 వరకు ఈ టోర్నమెంట్ జరిగింది. అయితే, ఆఖరి మ్యాచ్ మార్చ్ 17న జరిగింది. దాని కంటే ముందు రోజు మార్చ్ 16వ తేదీన తపాలా శాఖ కార్యాలయం ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తునే హఠాత్తుగా ప్రాణాలు విడిచాడు.
Also Read : Gun Fire : టెక్సాస్ హైస్కూల్ లో గన్ ఫైర్.. ఒకరు మృతి.. మరొకరికి గాయాలు
కాగా, జనవరిలో మధ్యప్రదేశ్ లో ఇండోర్ లో ఓ 16యేళ్ల బాలిక గుండెపోటుతో ప్రాణాలు విడిచిన ఘటన వెలుగు చూసింది. 11వ తరగతి చదువుతున్న వ్రిందా త్రిపాఠి అనే ఓ విద్యార్థిని చల్లని వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక స్పృహ కోల్పోయింది. దీంతో అదుపుతప్పి కిందపడింది. అలా కుప్పకూలిపోయిన ఆమె ఆ తరువాత మృతి చెందింది. రిపబ్లిక్ డే ఈవెంట్స్ లో భాగంగా రిహార్సల్స్ కోసం వెళ్లిన వ్రిందా.. పాఠశాలలోనే కుప్పకూలిపోయింది. దీంతో గమనించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆ విద్యార్థిని ఆస్పత్రికి వచ్చేసరికి ప్రాణాలు కోల్పోయిందని డాక్టర్లు తెలిపారు.
बस आज की रात है जिंदगी…डांस करते वक्त एक अधिकारी अचानक गिरा, मौके पर मौत।वीडियो मध्यप्रदेश के भोपाल का है#SuddenDeath #heartattack2023#Bhopal #MadhyaPradesh #heartattack pic.twitter.com/iemf1Qxhs6
— PraDeep yadav (@parthshay) March 20, 2023
తాజావార్తలు
-
Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
-
Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు
-
Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
-
Green Moong Dal Laddu: ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు బెల్లం లడ్డు.. పిల్లల కోసం అదిరిపోయే హెల్దీ స్నాక్.!
-
CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!