Heart-Attack : డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సడన్ గా గుండెపోటుకు గురై.. కుప్పకూలిపోయి.. మరణిస్తున్న వారి సంఖ్య ఇటివలే కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అప్పటి వరకు బాగున్న వ్యక్తులు జిమ్ చేస్తూనో.. సినమా చూస్తునో.. వాకింగ్ చేస్తునో.. డ్యాన్స్ చేస్తునో ఒక్కసారిగా కిందపడి ప్రాణాలు కోల్పోతున్నారు. కారణాలు ఏమైనాప్పటికీ ఈ ఘటనలో తీవ్రభయాందోళనలకు గురిచేస్తున్నాయి. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో కూడా తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి.. డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు.
Also Read : Child Care Leave: మహిళా ఉద్యోగులకు జగన్ కానుక.. చైల్డ్ కేర్ లీవ్ వాడుకునే ఛాన్స్
Also Read
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
ఈ ఘటన వెలుగు చూడడంతో స్థానికంగా విషాదం నెలకొంది. అతడు సురేంద్ర కుమార్ దీక్షిత్, తపాలా శాకలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఓ ఈవెంట్ లో సురేంద్ర కుమార్ దీక్షిత్ డాన్స్ చేస్తూ.. హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రిక తరలించగా.. అతనికి గుండెపోటు సడన్ గా రావడంతో చనిపోయాడని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో సురేంద్ర కుమార్ దీక్షిత్ ఓ పాటకు తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కిందపడిపోయాడు.
Also Read : Medaram Crime: దారుణం.. మేడారంలో పూజారి దారుణ హత్య.. బండరాళ్లతో తలపై..
దీంతో ఆయనతో పాటు అప్పటి వరకు డ్యాన్స్ చేస్తున్న వారు అతనికి సహాయం చేసేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. ఇదంతా ఆ వీడియోలో కనిపిస్తోంది. భోపాల్ తో పాటు మేజర్ ధ్యాన్ చంద్ హాకీ స్టేడియంలో 34వ ఆలిండియా పోస్టర్ హాకీ టోర్నమెంట్ ను తపాల శాఖ నిర్వహించింది. మార్చ్ 13 నుంచి 17 వరకు ఈ టోర్నమెంట్ జరిగింది. అయితే, ఆఖరి మ్యాచ్ మార్చ్ 17న జరిగింది. దాని కంటే ముందు రోజు మార్చ్ 16వ తేదీన తపాలా శాఖ కార్యాలయం ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తునే హఠాత్తుగా ప్రాణాలు విడిచాడు.
Also Read : Gun Fire : టెక్సాస్ హైస్కూల్ లో గన్ ఫైర్.. ఒకరు మృతి.. మరొకరికి గాయాలు
కాగా, జనవరిలో మధ్యప్రదేశ్ లో ఇండోర్ లో ఓ 16యేళ్ల బాలిక గుండెపోటుతో ప్రాణాలు విడిచిన ఘటన వెలుగు చూసింది. 11వ తరగతి చదువుతున్న వ్రిందా త్రిపాఠి అనే ఓ విద్యార్థిని చల్లని వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక స్పృహ కోల్పోయింది. దీంతో అదుపుతప్పి కిందపడింది. అలా కుప్పకూలిపోయిన ఆమె ఆ తరువాత మృతి చెందింది. రిపబ్లిక్ డే ఈవెంట్స్ లో భాగంగా రిహార్సల్స్ కోసం వెళ్లిన వ్రిందా.. పాఠశాలలోనే కుప్పకూలిపోయింది. దీంతో గమనించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆ విద్యార్థిని ఆస్పత్రికి వచ్చేసరికి ప్రాణాలు కోల్పోయిందని డాక్టర్లు తెలిపారు.
बस आज की रात है जिंदगी…डांस करते वक्त एक अधिकारी अचानक गिरा, मौके पर मौत।वीडियो मध्यप्रदेश के भोपाल का है#SuddenDeath #heartattack2023#Bhopal #MadhyaPradesh #heartattack pic.twitter.com/iemf1Qxhs6
— PraDeep yadav (@parthshay) March 20, 2023
తాజావార్తలు
-
Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
-
Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!