Shabbir Ali: కేటీఆర్ 420 అని అందరికీ తెలుసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయడం మా బాధ్యత అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్ పై ఇచ్చిన హామీలపై బడ్జెట్ ఎంత అనే దానిపై సమీక్ష చేస్తున్నామన్నారు. రేపు, ఎల్లుండి సెక్రటరీలతో సమావేశం అవుతాం.. బడ్జెట్ అంచనాలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఇచ్చిన హామీల అమలుకు ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ప్రధానంగా చర్చ చేస్తాము అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Dubbing Movies: ‘అయలాన్’ సరే… మరి కెప్టెన్ మిల్లర్ ఎక్కడ?
Also Read
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
ఇక, కేటీఆర్ 420 అని అందరికీ తెలుసు అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శించారు. హైదరాబాద్ లో చిన్న ప్లాట్ కూడా లేకుండే. ఇప్పుడు ఏ ఫామ్ హౌస్ చూసినా కేటీఆర్ దే అంటున్నారు.. 100 రోజుల్లో పూర్తి చేస్తామని హామీలు ఇచ్చాం.. అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. మేము పుట్టిన 24 రోజులకే హామీలు ఏమైంది అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.. దళితుల మూడెకరాల భూములు, మైనార్టీ రిజర్వేషన్ ఏమైంది కేటీఆర్ అని ఆయన ప్రశ్నించారు. ఆకాశం మీద ఉమ్మేస్తే నీ మీదనే పడుతుంది.. మేడిగడ్డ ప్రాజెక్టుపై క్రిమినల్ కేసులు పెట్టాలి.. ఎవరి డైరెక్షన్ లో చేశారు అనేది తేల్చాలి.. కేటీఆర్ ఫోన్ లో ఆదేశాలు ఇవ్వగానే 100 కోట్ల రూపాయలు ఇచ్చాడంట.. అది ఎట్లా సాధ్యం అయిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అడిగారు.
Read Also: Mamata Banerjee: లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం..
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ సబ్ ప్లాన్ అమలు చేయలేదు అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శించారు. తప్పుడు లెక్కలు చెప్పే ప్రభుత్వం కాదు మాది.. బడ్జెట్ పరిస్థితి చెప్పి.. అందుకు అనుగుణంగా అమలు చేస్తామన్నారు. మైనార్టీ శాఖ సీఎం దగ్గరే ఉంది.. నేరుగా ఆయనే చూస్తున్నారు.. పదవులు ఎక్కువ తక్కువ అనేది ఉండదు.. నాకు ఈ అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను.. 85 శాతం జనాభా ఉన్న ప్రజలకు సబందించిన బాధ్యత ఇచ్చారని షబ్బీర్ అలీ తెలిపారు.
తాజావార్తలు
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
-
Raviteja : ఇరుముడి కోసం ‘విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు’.. రీమిక్స్ ఫిక్స్
-
Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!