Former MP Bharat: “చంద్రబాబును ఎన్టీఆర్ ఔరంగాజేబ్తో పోల్చారు”.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
- మహానాడులో ఎన్టీఆర్ ఏఐ వీడియోలు పెట్టడం దారుణం
- చంద్రబాబును ఎన్టీఆర్ ఔరంగాజేబ్ తో పోల్చారు
- లోకేష్ ను తన రాజకీయ ఏఐ వీడియోతో ప్రకటించారు
- ఏఐ వీడియోతో ప్రకటించడం విచిత్రంగా ఉంది
- మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహానాడులో దివంగత ఎన్టీఆర్ ఏఐ వీడియోలు పెట్టడం దారుణమని మాజీ ఎంపీ భారత్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబును ఎన్టీఆర్ ఔరంగాజేబ్ తో పోల్చారని సంచలన వ్యాఖ్య చేశారు. లోకేష్ ను తన రాజకీయ వారసుడుగా ఏఐ వీడియోతో ప్రకటించడం విచిత్రంగా ఉందన్నారు… నందమూరి కుటుంబానికి సంబంధించి ఏ ఒక్కరు ఈ కార్యక్రమంలో లేరని.. ఒక్క పథకం ఇచ్చిన హామీ ఏడాది కాలంలో అమలు కాలేదని విమర్శించారు. ఏడాది కాలంలో చేసిన పనులు రోడ్లపైకి వచ్చి చెబితే.. ప్రజలు దుమ్మెత్తి పోస్తారన్నారు. మహానాడుకు జనాలను బెదిరించి తరలించారని ఆరోపించారు. కోనసీమలో చంద్రబాబు పర్యటన పెద్ద డ్రామాలా కనిపించిందని… పవన్ కళ్యాణ్ అడిగితే ఇంకా బాగా చెబుతారన్నారు.
READ MORE: Tuk Tuk : ఓటీటీలో అదరగొడుతున్న ‘టుక్ టుక్’ .. ఏకంగా టాప్ 3లో ట్రెండింగ్
Also Read
- Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
- Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
- Hormuz Strait Crisis: పాక్ విఫలం.. 'హార్మూజ్' కోసం రంగంలోకి ఖతార్..!
- Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
ఎండియూ ఆపరేటర్లను చంద్రబాబు సభలో టెర్రరిస్టుల్లా చూశారని మాజీ ఎంపీ భరత్ అన్నారు. లంచాలు ఇవ్వడానికి ఎండియూ ఆపరేటర్లు తన వద్దకే వచ్చారని చంద్రబాబు చెప్పటం దారుణాతి దారుణమన్నారు. వేలకోట్ల రూపాయలు బియ్యం కాకినాడ పోర్టుకు తరలిపోతున్నాయని ఆరోపించిన మీరు.. ఎందుకు పట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. బియ్యం ఇచ్చినట్టే ఇచ్చి ఎండియూ ఆపరేటర్లు ఏకంగా కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారని ఆరోపించడం హేయమైన చర్య అన్నారు. ఎండీయూ ఆపరేటర్లు కొవ్వెక్కిపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించటం చూస్తే అణగారిన వర్గాలపై చంద్రబాబు జాతి దృహంకారం ప్రదర్శించినట్లు కనిపిస్తుందని తెలిపారు.
READ MORE: Satish Kumar Reddy: వైయస్సార్ విగ్రహాలకు టీడీపీ జెండాలు కట్టడం సమంజసమా..?
తాజావార్తలు
-
Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
-
Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
-
Kohli vs Head: సైగలతో రెచ్చగొట్టిన విరాట్.. కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య అసలేం జరిగింది?.. క్లారిటీ ఇదిగో!
-
Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్తో వస్తున్న నిఖిల్ మూవీ
-
Google AI Studio: డెవలపర్లకు గుడ్ న్యూస్.. మొబైల్ నుంచే AI డెవలప్మెంట్.. గూగుల్ AI స్టూడియో ఇప్పుడు ఆండ్రాయిడ్లో
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!