Covid Vaccines: కోవిడ్ వ్యాక్సిన్ల కోసం రూ. 36 వేల కోట్లు.. ప్రజలు ఎన్ని డోస్లు తీసుకున్నారంటే..?
- 2024 జూలై 29 వరకు దేశవ్యాప్తంగా 220 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్ అందించాం
- -కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్
- వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం కింద భారతదేశం 3012 లక్షల డోస్లు
- 99 దేశాలకు.. రెండు UN సంస్థలకు పంపించాం- ప్రతాప్రావు జాదవ్
- కోవిడ్ వ్యాక్సిన్ల కొనుగోలు కోసం సుమారు రూ. 36 వేల 398 కోట్లు ఖర్చు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 జూలై 29 వరకు దేశవ్యాప్తంగా 220 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్ను అందించినట్లు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ లోక్సభలో తెలిపారు. వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం కింద భారతదేశం 3,012 లక్షల డోస్ల కోవిడ్-19 వ్యాక్సిన్లను 99 దేశాలకు, రెండు UN సంస్థలకు పంపించామని ఆయన చెప్పారు. అలాగే.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచిత సరఫరా కింద కోవిడ్ వ్యాక్సిన్ల కొనుగోలు కోసం సుమారు రూ. 36 వేల 398 కోట్లు ఖర్చు చేశామన్నారు.
Read Also: Double iSmart: డబల్ ఇస్మార్ట్ ట్రైలర్ వచ్చేది అప్పుడే
Also Read
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
- Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్డ్రా..
- Danam Nagender : దానం నాగేందర్పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
- Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
రాష్ట్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాక్సిన్ల కేటాయింపు దామాషా లక్ష్యం.. జనాభా, అక్కడ వ్యాక్సిన్ల పురోగతి, వ్యాక్సిన్ల వృధా ప్రాతిపదికన జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమం అవసరాన్ని బట్టి.. రాష్ట్ర పరిపాలన ద్వారా నిర్వహించబడుతుందని ఆయన పేర్కొన్నారు. ‘వ్యాక్సిన్ మైత్రి’ కార్యక్రమం కింద భారతదేశం మొత్తం 3012.465 లక్షల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్లను.. 99 దేశాలు, రెండు UN సంస్థలకు పంపినట్లు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి తెలిపారు.
Read Also: Bombay High Court: “పాకిస్తాన్ లేదా గల్ఫ్ కంట్రీకి వెళ్లండి”.. శరణార్థిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
బయోటెక్నాలజీ విభాగం (DBT), బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (BIRAC).. దాని ప్రభుత్వ రంగ సంస్థ, COVID-19 వ్యాక్సిన్ల పరిశోధన మరియు అభివృద్ధి కోసం విద్యాసంస్థలు.. పరిశ్రమలకు మద్దతునిచ్చాయని మంత్రి ప్రతాపరావు జాదవ్ తెలిపారు. డీబీటీ, బీఐఆర్ఏసీ ద్వారా రూ.533.3 కోట్ల పెట్టుబడులు విడుదల చేసినట్లు అమలు చేసే ఏజెన్సీలకు తెలిపారు. మిషన్ కోవిడ్ సురక్ష కింద.. వ్యాక్సిన్ తయారీదారులకు వారి సౌకర్యాల వద్ద వ్యాక్సిన్ తయారీని పెంచడానికి రూ. 158.4 కోట్ల సహాయం అందించారు. కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సుమారు రూ. 60 కోట్లు ఖర్చు చేసిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాపరావు జాదవ్ తెలిపారు.
తాజావార్తలు
-
UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్డ్రా..
-
Danam Nagender : దానం నాగేందర్పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
-
Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
-
Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..