Nagpur: విషాదాంతం అయిన విహారయాత్ర.. నాగ్పూర్లో చెరువులో మునిగి ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagpur: మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆదివారం సాయంత్రం ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఐదుగురు వ్యక్తులు సరస్సులో మునిగి మృతి చెందారు. ఎనిమిది మంది యువకుల బృందం హింగ్నా ప్రాంతంలో ఉన్న సరస్సు వద్ద విహారయాత్రకు వెళ్లిందని, అయితే వారు మనసు మార్చుకున్నారని, కొంతమంది యువకులు సరస్సులో స్నానానికి వెళ్లారని పోలీసులు తెలిపారు. ఇందులో ఐదుగురు గల్లంతయ్యారు.
వివరాల్లోకి వెళితే.. ఎనిమిది మంది స్నేహితులు జిల్పి సరస్సు ఒడ్డున నడుచుకుంటూ వెళుతుండగా, వారిలో కొందరు నీటిలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారని ఒక అధికారి తెలిపారు. గుంపులోని ఓ సభ్యుడు ఈత కొట్టేందుకు తల్లడిల్లుతున్నాడని గమనించిన మిగతా వారు అతడిని కాపాడేందుకు ప్రయత్నించగా.. ఐదుగురు నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో స్థానిక డైవర్ల సహాయంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని తెలిపారు. రిషికేశ్ పరేడ్ (21), వైభవ్ వైద్య (20), రాహుల్ మెష్రామ్ (21), నితిన్ కుంబారే (21), శంతను అర్మార్కర్ (22) మృతదేహాలను రాత్రి 10 గంటల సమయంలో నీటిలోంచి బయటకు తీశామని చెప్పారు. అందులో ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేశారు.
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
Read Also:Mexico: మొసలిని పెళ్లి చేసుకున్న మెక్సికో మేయర్.. ఎందుకో తెలుసా?
అహ్మద్నగర్లోని సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై కారు ప్రమాదం
మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై ఆదివారం కారు డివైడర్ను ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. బుల్దానాలోని ఎక్స్ప్రెస్వేపై బస్సు మంటల్లో 25 మంది సజీవదహనమైన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరిగింది. కోపర్గావ్లోని భోజాడే గ్రామ సమీపంలోని ఎక్స్ప్రెస్వేపై ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని కోపర్గావ్ పోలీసు అధికారి తెలిపారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు డివైడర్ను ఢీకొట్టడంతో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారని అధికారి తెలిపారు. బాధితులు నాందేడ్ నుండి ముంబైకి వెళ్తున్నారని, స్థానికులు ముగ్గురిని ఆసుపత్రికి తరలించారని, అప్పటికే వారు చనిపోయారని ప్రకటించారు. డ్రైవర్పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 304-ఎ (నిర్లక్ష్యం వల్ల మరణం), ఇతర సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.
Read Also:Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?
- Tags
- five drown
- lake
- Maharashtra
- Nagpur
తాజావార్తలు
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
-
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!