Train Accident: ప్యాసింజర్ రైలులో పేలుడు.. కోచ్లో దట్టమైన పొగలు..
- ప్యాసింజర్ రైలు కంపార్ట్మెంట్లో మంటలు
- హర్యానాలోని జింద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలులో ప్రమాదం
- రోహ్తక్లోని సంప్లా పట్టణానికి సమీపంలో ఘటన
- పలువురి ప్రయాణికులకు గాయాలు
హర్యానాలోని జింద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్యాసింజర్ రైలు కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. రోహ్తక్లోని సంప్లా పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నలుగురైదుగురికి స్వల్ప కాలిన గాయాలయ్యాయి. దూకడం వల్ల కొందరు గాయపడ్డారు. మంటల కారణంగా కోచ్ మొత్తం పొగతో నిండిపోయి నల్లగా మారింది. రైల్వే సిబ్బంది ప్రయాణికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రభుత్వ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి.
READ MORE: AP: పేదల ఇళ్ల నిర్మాణానికి స్థల వితరణకు ముందుకొచ్చిన ఓ వృద్ధురాలు.. సీఎం అభినందనలు
Also Read
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
రైల్వే పోలీసుల సమాచారం ప్రకారం.. జింద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్యాసింజర్ రైలు సంప్లా సమీపంలోకి రాగానే ఓ కంపార్ట్మెంట్లో పేలుళ్లు సంభవించాయి. మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురై కేకలు వేశారు. చైన్ లాగి రైలును ఆపడంతో కొందరు ట్రాక్పైకి దూకి గాయపడ్డారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు, పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియనప్పటికీ.. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. రైలులో ఒక ప్రయాణికుడు బాణాసంచా తీసుకెళ్తున్నాడు. పేలుడు కారణంగా కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. పేలుడు, అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసేందుకు ఫోరెన్సిక్ నిపుణులను రప్పించారు.
READ MORE:Maharashtra Polls: టాప్ 10 సంపన్న అభ్యర్థులు వీళ్లే! ఫడ్నవిస్ ఎన్నో స్థానంలో ఉన్నారంటే..!
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!