Train Accident: ప్యాసింజర్ రైలులో పేలుడు.. కోచ్లో దట్టమైన పొగలు..
- ప్యాసింజర్ రైలు కంపార్ట్మెంట్లో మంటలు
- హర్యానాలోని జింద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలులో ప్రమాదం
- రోహ్తక్లోని సంప్లా పట్టణానికి సమీపంలో ఘటన
- పలువురి ప్రయాణికులకు గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలోని జింద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్యాసింజర్ రైలు కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. రోహ్తక్లోని సంప్లా పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నలుగురైదుగురికి స్వల్ప కాలిన గాయాలయ్యాయి. దూకడం వల్ల కొందరు గాయపడ్డారు. మంటల కారణంగా కోచ్ మొత్తం పొగతో నిండిపోయి నల్లగా మారింది. రైల్వే సిబ్బంది ప్రయాణికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రభుత్వ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి.
READ MORE: AP: పేదల ఇళ్ల నిర్మాణానికి స్థల వితరణకు ముందుకొచ్చిన ఓ వృద్ధురాలు.. సీఎం అభినందనలు
Also Read
- Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
- CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
- AIADMK: అన్నాడీఎంకేలో ముదిరిన సంక్షోభం.. పార్టీ ఆఫీసుల కోసం వర్గపోరు..
రైల్వే పోలీసుల సమాచారం ప్రకారం.. జింద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్యాసింజర్ రైలు సంప్లా సమీపంలోకి రాగానే ఓ కంపార్ట్మెంట్లో పేలుళ్లు సంభవించాయి. మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురై కేకలు వేశారు. చైన్ లాగి రైలును ఆపడంతో కొందరు ట్రాక్పైకి దూకి గాయపడ్డారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు, పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియనప్పటికీ.. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. రైలులో ఒక ప్రయాణికుడు బాణాసంచా తీసుకెళ్తున్నాడు. పేలుడు కారణంగా కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. పేలుడు, అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసేందుకు ఫోరెన్సిక్ నిపుణులను రప్పించారు.
READ MORE:Maharashtra Polls: టాప్ 10 సంపన్న అభ్యర్థులు వీళ్లే! ఫడ్నవిస్ ఎన్నో స్థానంలో ఉన్నారంటే..!
తాజావార్తలు
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్తో కమల్హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
-
Malavika Mohanan: విజయ్తో నా బంధంపై అసభ్యకర ప్రశ్నలా?.. తమిళ మీడియాపై మాళవిక మోహనన్ ఫైర్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..