Teamindia: రెండు టీమ్లుగా విడిపోయిన టీమిండియా.. విజేత కోహ్లీ జట్టుదే..
- బుధవారం భారత్-అమెరికా జట్ల మధ్య మ్యాచ్
- భారత జట్టు వీడియోను పోస్ట్ చేసిన బీసీసీఐ
- ఫీల్డింగ్ సెషన్లో పాల్గొన్న వీడియో
- స్టంప్పై గురి పెట్టిన ఆటగాళ్లు
- విజేతగా విరాట్ కోహ్లీ జట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూయార్క్లోని నసావు కౌంటీ ఛాంపియన్షిప్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం భారత్-అమెరికా జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు అమెరికాను ఓడించి సూపర్-8 రౌండ్లో తన స్థానాన్ని ఖాయం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ‘మినీ ఇండియా’ పేరుతో తనదైన ముద్రవేసిన భారత్.. ప్రస్తుత టోర్నీలో పాకిస్థాన్ను చిత్తు చేసింది. అయితే.. అమెరికా నుంచి భారత్ గట్టి పోటీని ఆశిస్తోంది. మరోవైపు.. అమెరికా కూడా వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించింది.
Andhra pradesh: ప్రధాని మోడీని సత్కరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్..(వీడియో)
Also Read
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
అయితే.. బీసీసీఐ భారత జట్టు వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆటగాళ్లు వేర్వేరు జట్లుగా విడిపోయారు. ఆటగాళ్లను మూడు వేర్వేరు జట్లుగా విభజించి అందరూ సరదాగా ఫీల్డింగ్ సెషన్లో పాల్గొన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ సమయంలో ఆటగాళ్లు స్టంప్పై గురి పెట్టాల్సి వచ్చింది. ఎక్కువ లక్ష్యాలను చేధించే జట్టు విజేతగా నిలుస్తుంది. రోహిత్ శర్మ జట్టులో మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్లతో కూడిన జట్టు ఉంది. మూడో జట్టులో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, యశస్వి జైవాల్, యుజ్వేంద్ర చాహల్, శివమ్ దూబే ఉన్నారు.
Prakash Dantuluri: ఎక్కువ చెబితే కిక్ పోతుంది.. కథను ఇబ్బంది పెట్టకూడదు: ఏవమ్ దర్శకుడి interview
ప్రతి జట్టులో 5 మంది సభ్యులు ఉన్నారు. ప్రతి జట్టుకు 15 బంతులు వచ్చాయి.. అందులో 6 లక్ష్యాన్ని చేధించాల్సి ఉంటుంది. ఫీల్డింగ్ కోచ్ జట్టును ప్రోత్సహించి, లక్ష్యాన్ని కచ్చితంగా చేధించేలా ఆటగాళ్లను ప్రోత్సహించాడు. అయితే.. టార్గెట్ ను కోహ్లీ, సూర్య ఫినిష్ చేశారు. యశస్వి జైస్వాల్, శివమ్ దూబే అద్భుత ప్రదర్శన చేసి కోహ్లీ జట్టును విజేతగా నిలిపారు. అయితే.. ఫీల్డింగ్ సెషన్లో భారత ఆటగాళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటగాళ్లందరూ ఫీల్డింగ్ సెషన్ను ఆస్వాదించారు. ప్రస్తుతం గ్రూప్-ఎలో భారత జట్టు వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అమెరికా కంటే భారత జట్టు మెరుగైన నెట్ రన్ రేట్తో ఉంది. భారత్ తన తొలి మ్యాచ్లో ఐర్లాండ్ను ఓడించింది. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను 6 పరుగుల తేడాతో ఓడించింది.
తాజావార్తలు
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!